జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ చేతుల మీదగా బిజెపి…
15 పతకాలు స్వాధీనం విజేతలను అభినందించిన ఎస్పీ స్నేహ మెహ్రా,IPS. జనం న్యూస్ 23 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా ఇటీవల సైబరాబాద్ వేదికగా నిర్వహించిన ‘4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్-2026’ లో చార్మినార్ జోన్ తరపున…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఫిబ్రవరి 22: 02. 2026 సర్వచరాచర జగత్తును నడిపిస్తున్న అతీంద్రియమైన శక్తిని తెలుసుకోవడానికి హరినామ సంకీర్తన ద్వారానే సాధ్యపడుతుందని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ విభిషణ్…
హంతకులందరిని 24 గంటలలోపే అరెస్టు చేయాలి హత్య నేరం కింద కేసు నమోదు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కుటుంబానికి న్యాయం చేయాలి కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను జనం న్యూస్: ఫిబ్రవరి 23 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి…
జనంన్యూస్. 23.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు వారితోపాటు నిజామాబాద్ గిరిజన ఆదివాసి చైర్మన్ యాదగిరి…
.జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23 పర్యావరణ పరిరక్షణలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని చంపడం కంటే సంరక్షించడం మిన్నని మార్కాపురం వన్యప్రాణి విభాగం స్నేక్ క్యాచర్ నిరంజన్ అన్నారు. తర్లుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత…
జనం న్యూస్-ఫిబ్రవరి 23- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ, నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ గా మానస సుమన్, వైస్ చైర్మన్ గా గొడవర్తి రాజా ప్రసాద్ లు…
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా.నందలూరు, ఫిబ్రవరి23 : రాష్ట్రస్థాయిలో ఆర్కే ఒలింపియాడ్ నిర్వహించిన అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారని పాఠశాల కరస్పాండెంట్ సమ్మెటశివప్రసాద్ తెలిపారు.కడప లోని శ్రీహరి…
జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు విద్యానగర్లో గల ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది.…
జనం న్యూస్ 23 ఫిబ్రవరి తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు జీవనాన్ని కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూములు కొనే నాథుడు లేక కనీసం పెండ్లికి భూమి అమ్మి కట్న కానుకలు సమర్పిస్తాం అనుకుంటే…