• February 25, 2026
  • 69 views
25వ నంబర్ వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ జాకీర్ అసెస్మెంట్ కొరకు ఉచితంగా అందించాలని మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్లో సూటిగా డిమాండ్

జనం న్యూస్ 25 ఫిబ్రవరి జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా విజయం సాధించిన తర్వాత మున్సిపల్ కౌన్సిలింగ్ మీటింగ్ లో 25 వ వార్డ్ కౌన్సిలర్ మొహమ్మద్ జాకీర్ జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ కు మరియు మున్సిపల్ కమిషనర్ కు…

  • February 25, 2026
  • 68 views
శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట

జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవం కోప్పిశెట్టి సూర్యనారాయణ శాంతకుమారి దొమ్మేటి తాతయ్య మంగాదేవి దొమ్మేటి వెంకటేశ్వరరావు అనసూయ…

  • February 25, 2026
  • 65 views
విజయవాడలో కౌతావారి కళావేదికలో 15వ జాతీయ మహాసభలు ప్రారంభకార్యక్రమాలు

విజయవంతం అలరించిన ఘంటసాల సంగీత విభావరి జనం న్యూస్ ఫిబ్రవరి 25 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ශධි లీలా ఫౌండేషన్ తెలుగుకళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ కౌతావారి కళావేదికలో…

  • February 25, 2026
  • 61 views
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి సన్మానము.

జనంన్యూస్. 25.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్. సిరికొండ మండలంలోని న్యావనంది ఉన్నత పాఠశాలలోని సాంఘిక శాస్త్ర సముదాయ సమావేశం జరిగినది ఈ సమావేశంలో ధర్పల్లి సిరికొండ మండల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏప్రిల్ మాసంలో పదవీ విరమణ…

  • February 25, 2026
  • 61 views
అసెంబ్లీలో నరసరావుపేట విద్యార్థుల సందడిఎమ్మెల్యే డా చదలవాడ అరవింద బాబు ప్రోత్సాహం

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 బుధవారం రాష్ట్ర శాసనసభలో విద్యార్థుల సందడి కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు…

  • February 25, 2026
  • 59 views
రోడ్ల నిర్మాణంపై గత పాలకుల నిర్లక్ష్యం 43 వేల ప్రాణాలు బలిగొంది ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955 గత ప్రభుత్వంలో ఐదేళ్లలో 1,15,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్ల అభివృద్ధికి గతపాలకులు మొక్కుబడిగా రూ.10కోట్లు కేటాయించారు. అమరావతి అనంతపురం ఎక్స్ ప్రెస్ వేసహా రాష్ట్రంలోని…

  • February 25, 2026
  • 64 views
చిలకలూరిపేట మున్సిపాలిటీలో విలీనమైన మూడు గ్రామాల గురించి ఈరోజు శాసనమండలిలో చర్చించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 25 సెల్ 9550978955మున్సిపల్ ఎన్నికలకు ముందు చిలకలూరిపేట కొన్ని గ్రామాలను మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువచ్చారు. అవి మూడు గ్రామాలు పసుమర్రు,మానుకొండవారిపాలెం,గణపవరం.ఈ గ్రామాలను మున్సిపాలిటీలో కలిపిన తర్వాత కొంతమంది మున్సిపాలిటీలో కలపడానికి…

  • February 25, 2026
  • 68 views
త్వరలో బాలికలకు హెచ్‌పీవీ టీకా.. 14 ఏండ్లు దాటిన వారికి ఉచితంగా పంపిణీ

జనం న్యూస్:ఫిబ్రవరి 25 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు త్వరలో దేశవ్యాప్తంగా యుక్త వయసు బాలికలందరికీ హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. రెండేండ్ల క్రితం కేంద్ర బడ్జెట్‌లో చేసిన…

  • February 25, 2026
  • 142 views
నేడు శ్రీ రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు

జనం న్యూస్ : పెబ్బేరు శ్రీరంగాపురం ఫిబ్రవరి 25 బుధవారం నాడు అంకురార్పణ జరగనుంది 26 ధ్వజారోహణం 27 సూర్య ప్రభావాహనం 28 శేష వాహనం మార్చి 1న హనుమద్వాహన సేవ మండపోత్సవం 2న మోహిని అలంకరణ సేవ రాత్రి 8…

  • February 25, 2026
  • 66 views
కేరళ రాష్ట్రం పేరు మార్పునకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

జనం న్యూస్:ఫిబ్రవరి 25 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). త్వరలోనే కేరళ రాష్ట్రం పేరు కేరళంగా మారనుంది. తమ రాష్ట్రం పేరు మార్చాలంటూ కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో కేరళ అసెంబ్లీ…