జనం న్యూస్ 24ఫిబ్రవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్ రైతు వేదిక లో రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సహజ వ్యవసాయం మరియు నానో ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పల్లపు శివయ్య ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా 150వ జయంతి నీ పట్టణ రజక…
జనం న్యూస్ ఫిబ్రవరి 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: మానాల మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్) సోమవారం ఏర్గట్ల మండలం కేంద్రంలో పలు కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా దొంచందా గ్రామంలో ఇటీవల సర్జరీ చేయించుకున్న కాంగ్రెస్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం ముప్పాళ్ళ గ్రామం యస్సి కాలనీ లో 2018 లో అంగన్వాడి బిల్డింగ్ కు నిధులు మంజూరు అవటం జరిగింది బేస్మెంట్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన సమర శంఖం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 నరసరావుపేట: విద్యార్థినినీ విచక్షణ రహితంగా దండించిన పాఠశాల డైరెక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 23 సెల్ 9550978955 పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ చేతుల మీదగా బిజెపి…
15 పతకాలు స్వాధీనం విజేతలను అభినందించిన ఎస్పీ స్నేహ మెహ్రా,IPS. జనం న్యూస్ 23 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా ఇటీవల సైబరాబాద్ వేదికగా నిర్వహించిన ‘4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్-2026’ లో చార్మినార్ జోన్ తరపున…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఫిబ్రవరి 22: 02. 2026 సర్వచరాచర జగత్తును నడిపిస్తున్న అతీంద్రియమైన శక్తిని తెలుసుకోవడానికి హరినామ సంకీర్తన ద్వారానే సాధ్యపడుతుందని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ విభిషణ్…
హంతకులందరిని 24 గంటలలోపే అరెస్టు చేయాలి హత్య నేరం కింద కేసు నమోదు చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని కుటుంబానికి న్యాయం చేయాలి కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను జనం న్యూస్: ఫిబ్రవరి 23 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి…