జనంన్యూస్. 23.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి మండల కేంద్రంలో సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు వారితోపాటు నిజామాబాద్ గిరిజన ఆదివాసి చైర్మన్ యాదగిరి…
.జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23 పర్యావరణ పరిరక్షణలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని చంపడం కంటే సంరక్షించడం మిన్నని మార్కాపురం వన్యప్రాణి విభాగం స్నేక్ క్యాచర్ నిరంజన్ అన్నారు. తర్లుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత…
జనం న్యూస్-ఫిబ్రవరి 23- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ, నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ గా మానస సుమన్, వైస్ చైర్మన్ గా గొడవర్తి రాజా ప్రసాద్ లు…
జనం న్యూస్ నందలూరుకడప జిల్లా.నందలూరు, ఫిబ్రవరి23 : రాష్ట్రస్థాయిలో ఆర్కే ఒలింపియాడ్ నిర్వహించిన అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారని పాఠశాల కరస్పాండెంట్ సమ్మెటశివప్రసాద్ తెలిపారు.కడప లోని శ్రీహరి…
జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు విద్యానగర్లో గల ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది.…
జనం న్యూస్ 23 ఫిబ్రవరి తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు జీవనాన్ని కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూములు కొనే నాథుడు లేక కనీసం పెండ్లికి భూమి అమ్మి కట్న కానుకలు సమర్పిస్తాం అనుకుంటే…
రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను జనం న్యూస్- ఫిబ్రవరి 23- నాగార్జునసాగర్ టౌన్ నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా అమానవీయంగా…
జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపు పార్లమెంటులో చర్చలు లేవు.. ఏకపక్ష నిర్ణయాలే పరమావధి!ఉపాధి హామీ రద్దు, లేబర్…
జనంన్యూస్. 23.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య సోదరుడు గాజుల శ్రవణ్ కు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించగా, ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తన చాంబర్ లో ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. విధి…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని మంగేల గ్రామ సమీప ప్రాంతాల్లో హైనా (దుప్పిలి) సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో వన్యప్రాణి కదలికలు ఉన్నట్లు అందిన సమాచారంతో అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అది…