జనంన్యూస్. 22.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు.బాన్సువాడ పట్టణంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ను మార్గమధ్యంలో అంకోల్ గ్రామం లో అరెస్ట్ చేసి…
జనం న్యూస్ 22 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు బలిగేరా బోయలగూడెం గ్రామాల నుంచి మద్దతు లభించింది *జిల్లా వాల్మీకి నాయకుడు నారాయణరెడ్డి* మాట్లాడుతూ ఈ రోడ్డు యొక్క అవసరత…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్, ఫిబ్రవరి 22 జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మహ్మద్ యునూస్ శనివారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర స్థాయి నేతలను, ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ…
జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రురల్ సిరికొండ. రాష్ట్రంలో ఎంపిటిసి , జడ్పీటీసీ వ్యవస్థల భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలలో ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామీణ రాజకీయాల్లో ఎంపిటిసి, జడ్పీటీసీ మరియు సర్పంచ్ పదవులు కార్యకర్తలకు…
జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 22న ఆదివారం వనపర్తి డివి జన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మున్సిపాలిటీ కి సంబంధించిన చైర్మన్ అయినా అక్కి శ్రీనివాస్ గౌడ్ గారిని 9వ వార్డ్ కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మరియు అవార్డు…
జనం న్యూస్ 22ఫిబ్రవరి పెగడపల్లి పేదల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ధ్యేయం మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నంచర్లమరియు నందగిరి గ్రామాలలో నూతన గృహప్రవేశాలను స్థానిక సర్పంచ్లు కుంటాల వనజ శ్రీనివాస్మరియు…
జనం న్యూస్ ఫిబ్రవరి 21, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని నూతన పాలకవర్గం బాధ్యతల కార్యక్రమం ఈ రోజు పరిగి మున్సిపల్ యందు ఎమ్మెల్యే డా టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో నూతనంగా ఎన్నిక కాబడిన మున్సిపల్ ఛైర్పర్సన్ కుడుముల…
జనం న్యూస్ ;21 ఫిబ్రవరి శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో విద్యార్థులకు వినోదంతో కూడిన విద్యా కార్యక్రమంగా ప్రత్యేక మ్యాజిక్ ప్రదర్శన నిర్వహించబడింది. ప్రముఖ మ్యాజిషియన్ వై. రమేష్ ఈ ప్రదర్శనను అందించి, ఆకట్టుకునే మ్యాజిక్ విన్యాసాలు,…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్).తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి నిమ్మల మనోహర నిన్న నిజామాబాదులో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ షబ్బీర్ అలీతో, కలిసి…
జనం న్యూస్ ఫిబ్రవరి 21 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )హర్షం వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు ఊట్కూరీ రాములు శనిగరం రాజ్ కుమార్…నిజమాబాద్ లో జరిగే ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలకు విద్యార్థి వీ భాగమునుండి…