జనం న్యూస్:- ఆలయాల్లో నాగుపాము దర్శనమిస్తే భక్తులు దైవ మహిమగా భావిస్తుంటారు.. అలాంటిది కార్తీక మాసంలో.. అందులోనూ శివాలయంలో నాగుపాము దర్శనమిస్తే భక్తులు.. స్వయంగా దేవుని మహిమగా పేర్కొంటారు.. అంతేకాకుండా ఆ ఆలయానికి చేరుకుని.. పూజలు చేయడంతోపాటు.. ప్రదక్షిణలు చేస్తారు. అచ్చం…
సాక్షి డిజిటల్ న్యూస్, జనం న్యూస్ యాజమాన్యాముకు సీఈఓ రాధాదేవి మరియు అఖిలేశ్ రెడ్డి గారికీ శుభాకాంక్షలు* సాక్షి డిజిటల్ న్యూస్- మేడ్చల్ తేదీ 16 /12 / 2025,రిపోర్టర్ : ఎల్. విజయ్ కుమార్ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా…
జనం న్యూస్ :- సాధారణంగా లిక్కర్ బ్రాండ్లకు ఒకప్పుడు ప్రమోషన్ చేసేవారు. టీవీలు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు. తర్వాత కంపెనీలు మద్యంపై ప్రకటనలు ఇవ్వొద్దని కోర్టులు ఆదేశించడంతో ఇప్పుడు తమ బ్రాండ్ను ప్రమోట్ చేసుకోవడానికి సోడా, వాటర్ బాటిళ్లపై కంపెనీ పేరు…
జనం న్యూస్:- బ్యాంకులో ఉద్యోగులకు సాధారణంగా ఏం పనుల ఉంటాయి? అని అడిగితే అదేం ప్రశ్నరా బాబు తలాతిక్కా లేని ప్రశ్న అడుగుతున్నావు అంటూ సెటైర్స్ వినపడటం ఖాయం.. ఎందుకంటే బ్యాంకులో ఉద్యోగులు ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. కస్టమర్స్…
జనం న్యూస్:- ఇంటర్నెట్లో లోకల్ టాలెంట్ వీడియోలు సర్వసాధారణం. కొన్ని విరిగిన వస్తువులను ప్రత్యేకమైన మార్గాల్లో ప్రజలు ఉపయోగిస్తారని చూపిస్తే, మరికొన్ని రోజువారీ సమస్యలకు చవకైన పరిష్కారాలను ప్రదర్శిస్తాయి. కానీ ఈ వైరల్ వీడియో జుగాద్ నిర్వచనాన్నే పూర్తిగా మార్చేసింది. కొంచెం…
జనం న్యూస్:- సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని చాలామంది యువకులు ఎక్కడపడితే అక్కడ రకరకాల వీడియోలు చేస్తారు. ఈ మధ్యకాలంలో నడిరోడ్డుపై బైకులపై యువతీ యువకులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసిన ఘటనలు నెట్టింట చూశాం. తాజాగా ఓ యువకుడు రీల్స్…
జనం న్యూస్:- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. లా అండ్ ఆర్డర్ ఎడిషనల్ డిజి మహేష్ భగవత్ ప్రమాద వివరాలు మీడియాకు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 72 మంది…
విద్యను అభ్యసించడానికి తన కష్టాన్ని,ఇష్టంగా మార్చి,ఎంబీబీఎస్ సాధించిన కాపార్తి మణికంఠ, జనం న్యూస్,అక్టోబర్ 15,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,గ్రామానికి చెందిన కాపార్తి చైతన్య వెంకటేశ్వర్,దంపతులు బీద మధ్యతరగతి కుటుంబానికి చెందినవరు.జీవన ఉపాధికై అతి కష్టతరమైన జీవితాన్ని, చిరు…
జనం న్యూస్ 11 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బీసీల హక్కుల పరిరక్షణ, తెలంగాణలో రాజ్యాధికారం సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ( టి ఆర్ పి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పట్టణంలో దినదినాభివృద్ధి చెందుతున్న లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు దేవాలయాల్లో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిగినాయి…