జనం న్యూస్:- మనిషికి అన్నిటి కంటే విలువైనది తన ప్రాణం. అలాంటి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే? ఇంకేమైనా ఉందా .. తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి మనిషి దీనికైనా తెగిస్తారు. అందులోనూ ముఖ్యంగా మహిళలు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తమ కుటుంబం కోసం…
జనం న్యూస్:- సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫేమస్ కావాలనే అనుకుంటున్నారు. ఇందుకోసం కొందరు అయితే చేయకూడని దిక్కుమాలిన పనులన్నీ చేస్తున్నారు. చాలా చిత్ర, విచిత్రమైన వీడియోలు చేసి నానా రచ్చ చేస్తున్నారు. ఏదో ఒకటి చేసేసి ఫేమస్…
జనం న్యూస్:- ప్రస్తుతం సమాజంలో మానవత్వం అనేది జనాలు మరిచినట్లుగా ఉన్నారు. రోజురోజుకి జనాలలో మానవత్వం అనేది నశించిపోతుందా అంటే నిజమే అని చెప్పాలి. ఆస్తుల కోసం తల్లిదండ్రులను, తోబుట్టువులను దూరం చేసుకుంటున్నారు. పైసకు ఉన్న విలువ మనిషికి లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.…
జనం న్యూస్:- హర్యానాలో పానిపట్ ప్రాంతంలో ఇన్సార్ అనే పేరుతో ఒక మార్కెట్ ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఒక జాతర లాగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో జనం వస్తుంటారు కాబట్టి.. అతిపెద్ద మాల్ కావడంతో కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి.…
జనం న్యూస్:- దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఆనందదాయకంగా కూడా ఉంటుంది. విమాన ప్రయాణం, రోడ్డు ప్రయాణాలు ప్రత్యామ్నాయాలుగా ఉన్నప్పటికీ, రైలు ప్రయాణంలో ఒక లైఫ్ ఉంది. ఎన్నో కథలు, మరెన్నో గాథలు,…
జనం న్యూస్:- సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఒక వివాహ వేడుకకు సంబంధించినది. పెళ్లి వీడియో అనగానే సంతోషాలు, సందడి ఉంటుందని అందరూ అనుకుంటారు.. కానీ, ఇదో భయానక వీడియో. పెళ్లి వేడుకలో డ్యాన్స్…
జనం న్యూస్:- వంకాయల్లో నల్లటివి, పచ్చ టివి అనే రకాలు ఉంటాయి. ఈ రెండు రకాలు కూడా అద్భుతంగా ఉంటాయి. నల్ల వంకాయలు వేపుడు కూరగా బాగుంటాయి. పచ్చటి వంకాయలు గ్రేవీతో వండితే బాగుంటాయి. వంకాయలను ఈ ప్రాంతం ఆ ప్రాంతం…
జనం న్యూస్:- మద్యం.. తాగిన వాళ్లను తరచూ స్పృహా కోల్పోయేలా చేస్తుంది. అందుకే మద్యం తాగిన మనుషులు తరచూ అర్ధంలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే, జంతువులు తాగితే, అవి కూడా దారితప్పే అవకాశం ఉంటుంది. పెంపుడు జంతువులు మద్యం తాగిన…
జనం న్యూస్:- ఆలయాల్లో నాగుపాము దర్శనమిస్తే భక్తులు దైవ మహిమగా భావిస్తుంటారు.. అలాంటిది కార్తీక మాసంలో.. అందులోనూ శివాలయంలో నాగుపాము దర్శనమిస్తే భక్తులు.. స్వయంగా దేవుని మహిమగా పేర్కొంటారు.. అంతేకాకుండా ఆ ఆలయానికి చేరుకుని.. పూజలు చేయడంతోపాటు.. ప్రదక్షిణలు చేస్తారు. అచ్చం…
జనం న్యూస్:- ఓ ఇద్దరు యువతులు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఆపై శారీరికంగా కలిశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వారిద్దరూ చేసిన పని గురించి తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఆ స్టోరీ ఏంటో తెలిస్తే మీకు మైండ్…