ఎమర్జెన్సీ డే 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎగ్జిబిషన్ సందర్శించిన బిజెపి ప్రముఖులు
జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోకాంగ్రెస్ విధించిన అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాల అయిన సందర్భంగా ఎగ్జిబిషన్ ను సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ…
ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఘోషా ఆసుపత్రులకు వసుధా ఫౌండేషన్ వితరణ
జనం న్యూస్ 20 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రముఖ సామాజిక సేవా సంస్థ వసుధా ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామ రాజు ఈ రోజు విజయనగరం లో శాసన సభ్యులు పూసపాటి అతిధి గజపతి రాజు…
చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
ఆదరణ ఫౌండేషన్ రాందేవ్ ఆసుపత్రి సంయుక్తంగా వైద్య శిబిరం జనం న్యూస్ జూన్ 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి విశేష ఆదరణతో హర్షం వ్యక్తం చేసిన పిల్లల తల్లిదండ్రులు సమాజానికి నిస్వార్థంగా సేవలు అందించడంలో రాందేవ్ ఆస్పత్రి ముందుంటుందని రాందేవ్…
దాసరి శ్రీనివాసరావు, ప్రసన్న జ్ఞాపకార్థంగా ఉచిత మజ్జిగ పంపిణీ.
జనం న్యూస్ ఏప్రిల్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దాసరి శ్రీనివాసరావు, ప్రసన్న జ్ఞాపకార్థంగా, కె.పి.హెచ్.బి లోని భాగ్యనగర్ కాలనీలో రాహుల్ దాసరి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోల్డ్ మాన్గా కొండా విజయ్…
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
జనం న్యూస్,ఏప్రిల్15,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్టిబిఎల్ ఎమ్మెల్యే నివాసం వద్ద ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి నియోజవర్గంలో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి…
ఫాదర్ జయంతి సందర్భంగా స్పందించు సాయమందించు కార్యక్రమం
జనం న్యూస్ ఏప్రిల్ 10 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)ఫాదర్ ఫెర్రర్ జయంతి సందర్భంగా గోరంట్ల పట్టణంలో స్పందించు సాయ మన్నించు, అనే కార్యక్రమం, శ్రీ మదర్ తెరిసా వికలాంగుల మండల సమాఖ్య సభ్యులు బుధవారం హుంది ఉద్యమంలో పాల్గొని పట్టణంలోని…
వామ్మో దొంగలు నాగంపేట్ లో పట్టపగలు చోరీ
జనం న్యూస్ // మార్చ్ // 22 // కుమార్ యాదవ్//(జమ్మికుంట).. జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు జమ్మికుంట టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగంపేట…
ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారుతున్న DR NTTPS కెనాల్స్
DR NTTPS కాలువల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు. యాజమాన్యం వారు కెనాల్స్ కి ఇరుప్రక్కల భద్రత చర్యలు తీసుకోక పోవడంమే కారణమా..? జనం న్యూస్ కొండపల్లి మున్సిపాలిటీ : DR NTTPS కెనాల్ యాజమాన్యం వారు కనీసం ఒక కిలోమీటర్ మేర కుడా…
కోర్టు లో ఉన్న హియరింగ్ కేసు పరిష్కరం చేసికానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలి.
జనం న్యూస్ 18 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కోర్టులో ఉన్న హీయరింగ్ కేసుని వేగంగా పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ )ఆధ్వర్యంలో కోటజంక్షన్ వద్ద నుండి కలెక్టర్…
తండ్రిని కర్రలతో చావకొట్టిన కూతుర్లు.. అసలేమైందో తెలుసా ఈ (వీడియో చూడండి)
జనం న్యూస్:- మధ్యప్రదేశ్లోని మొరెనాలో ఒక తండ్రి ఈ నెలలోనే ఇద్దరు కుమార్తెలకు ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపించాడు. కూతుళ్లు వెళ్లిపోయాక భార్య కూడా శాశ్వతంగా పుట్టింటికి వెళ్తానని చెప్పింది. ఇది జరిగిన రెండు రోజులకే ఇంట్లో అనుమానస్పద స్థితితో…