ఎం ఎల్ ఏ సునీత లక్ష్మారెడ్డి కృషితో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
జనం న్యూస్ మే 6 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లాచిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నరేష్ అనే లబ్ధిదారునికి 42000/-రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామ తాజా మాజీ సర్పంచ్ మనోహర నరసింహారెడ్డి చేతిలో మీదుగా…
పరీక్ష కేంద్రల వద్ద అండర్ సెక్షన్ 163 అమలు..!
జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు..తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ CET – 2025 కామన్ ఎంట్రెన్స్ పరీక్ష సందర్బంగా అండర్ సెక్షన్ 163 BNS అమలు: పోలీస్ కమిషనర్ వెల్లడి.తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల CET – 2025…
అచ్యుతాపురంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం
జనం న్యూస్,మే06,అచ్యుతాపురం:అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా డిజిటల్ లైబ్రరీలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్,ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,మాజీ జడ్పి ఛైర్మన్ లాలం భవాని భాస్కర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బీసీ…
హత్నూర ! గుమ్మడిదల్ల పోలీసు స్టేషన్లను సందర్శించిన. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
స్టేషన్ రికార్డులు, హిస్టరీ షీట్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలి. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ ఫ్రాడ్స్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. యస్.హెచ్.ఒలు వీలైనంత ఎక్కువ సమయం ప్రజలల్లొ ఉంటూ, మన చుట్టూ జరుగుతున్న నేరాల…
సులభతరంగా భక్తులకు దాడితల్లి అమ్మవారి దర్శనాలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 06 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బొబ్బిలి పట్టణంలో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగే శ్రీ దాడితల్లి అమ్మవారి పండగ నజావుగా, ఎటువంటిఅవాంఛనీయ జరగకుండాను,…
కొటియా గ్రామ సమస్యలపై ఎస్టీ ఛైర్మన్కి వినతి
జనం న్యూస్ 06 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామమైన కోటియాలో గిరిజనులకు 2 రాష్ట్రాల నుంచి సమస్యలే మిగిలాయని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తం చేశారు.…
శేషగిరి రచనలు సమాజానికి ఎంతో అవసరం: జడ్పీ ఛైర్మన్
జనం న్యూస్ 06 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కామ్రేడ్ కోరెడ్ల శేషగిరి వర్ధంతి సందర్భంగా “తిరుగులేని కీర్తి సిర’ పుస్తకాన్ని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. సోమవారం విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యక్రమం…
సింహాచలం ఘటనపై ప్రభుత్వానికి చేరిన నివేదిక
జనం న్యూస్ 06 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సింహాచలంలో గోడ కూలి ఏడుగురు చనిపోయిన ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ ముగిసింది. కమిటీ సభ్యులు నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో మంత్రులు అనిత,…
అకాల వడగళ్ళ వర్షాలకు నష్ట పోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.
ఆర్ సిఎస్ రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీ ( జనం న్యూస్ మే 6 చంటి) నిన్న సాయంత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ మండలాల్లో రాళ్ళతో కూడిన వడగళ్ళ వర్షం మూలంగా చాలా మంది రైతులు…
సమస్యల వలయం లో చిలకలూరిపేట RTC బస్టాండ్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మండే వేసవిలో ఫ్యాన్లు తిరకగా ఉక్క పోతతో అవస్థలుపడుతున్నా వైనం చిలకలూరిపేట ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ లో బిగించిన ఫ్యాన్లు తిరగటంలేదు.ఆయా ప్రాంతాలకు…