ప్రగడ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
అచ్యుతాపురం(జనం న్యూస్): అచ్యుతాపురం వికలాంగుల ఇంటిగ్రేటెడ్ ఆశ్రమ పాఠశాల నందు ప్రగడ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…
ప్రాంతీయ రవాణా అధికారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ఉత్సవాలు
జనం న్యూస్ జనవరి(29) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని తిరుమలగిరి మండల కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ యందు సూర్యాపేట జిల్లా ప్రాంతీయ రవాణా అధికారి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ఉత్సాహాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి…
పల్లంకురు ఆర్యవైశ్య నూతన కార్యవర్గ
జనం న్యూస్ జనవరి 29 కాట్రేనికోన:- కాట్రేనికోన మండలం, పల్లంకుర్రు,కందికుప్ప, దొంతికుర్రు గ్రామాలకి సంబంధించి ఈరోజు ఆర్యవైశ్య సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక జరిగినది ప్రెసిడెంట్ గా గమిని నాగరాజు గారు, సెక్రటరీగా అదేపల్లి ప్రసాద్ గారు, ట్రెజరర్ గా ,…
బ్రాండిక్స్ లో అరగంట విధుల సమయం పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్
అచ్యుతాపురం(జనం న్యూస్): అచ్యుతాపురం సెజ్ అధిస్తాన్ బ్రాండిక్స్ జోన్లో ఉన్న కొన్నిపరిశ్రమలకు చెందిన కార్మికులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి అరగంట డ్యూటీ అదనంగా చేయాలని కార్మికుల పై యాజమాన్యం ఒత్తిడి చేయడాన్నీ సీఐటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు…
గృహ నిర్మాణ శాఖ మంత్రి తో ఎమ్మెల్యే కందుల భేటీ..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 29, (జనం న్యూస్):- మార్కాపురం : మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం అమరావతి లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారధి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం…
శ్రీ శివ స్వామి మహా పడిపూజ మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకుడు : ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
పయనించే సూర్యుడు జనవరి 29 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపి హెచ్ బి కాలనీ ముడవ రోడ్ లో గల శ్రీ కంచికోట పీఠం వారి శ్రీ శ్రీ శ్రీ చక్రధీష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి…
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్
జనం న్యూస్ జనవరి 29 శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన గోలి నారాయణ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించి.ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం…
మొగలి పురుగు నివారణకు బాయర్ వాయేగో నే వాడాలి మేనేజర్ : శివేష్ రేడ్డి
జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలంలోని వసంతాపూర్ గ్రామ శివారులో నాలిక రాజు వ్యవసాయ పొలాల్లో మొగిపురుగు ఉదృతంగా ఆశించడంతో బాయర్ కంపనీ వారి వయోగో మందును పిచికారి చేయించారు. ఈ మందు మొగిపురుగును సమర్థవంతంగా నివారిస్తూ వరి పైరు…
ఏపిరోడ్ సేఫ్టీ ఎన్ జి ఓ ఆధ్వర్యంలో రోడ్ ప్రమాదాలపై అవగాహన
జనం న్యూస్ జనవరి 29 కాట్రేనికోన: కోనసీమ జిల్లా, ఏపీ రోడ్ సేఫ్టీ ఎన్ జి ఓ తూర్పు రీజనల్ చైర్మన్ అరిగెల వెంకటరామారావు ఆధ్వర్యంలో రోడ్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్ రాష్ట్ర వారోత్సవాలు పురస్కరించు కు ని ఉప్పలగుప్తం…
ఇది ప్రజల ప్రభుత్వము సమస్యల పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుంటుంది. బండి రమేష్
జనం న్యూస్ జనవరి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ఇది ప్రజల ప్రభుత్వమని వారి సమస్యలను ఆలకించి వాటి పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం…