• January 10, 2025
  • 86 views
దలవాయిపల్లి గ్రామంలో గోశాలను ప్రారంభించిన మొక్క రూపనంద్ రెడ్డి

దళాయపల్లి గ్రామంలో పద్మాకర్ రెడ్డి గోశాలను ప్రారంభించిన టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి మరియు కడప జిల్లా ఉమ్మడి జిల్లాల డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపనంద రెడ్డి శుక్రవారం ఆయన గోశాలను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని గ్రామాలలో…

  • January 10, 2025
  • 106 views
మాజీ ఎమ్మెల్యే “అన్నా”ను సన్మానించిన 5 వ వార్డ్ కౌన్సిలర్ మంగమూరి..

వైకాపా మునిసిపల్ వింగ్ అధ్యక్షుడు గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మంగమూరి.. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 10, (జనం న్యూస్):- మార్కాపురం: మార్కాపురం మునిసిపల్ 5 వ వార్డు కౌన్సిలర్ మంగమూరి శ్రీనివాస్ ను, వైకాపా అధినేత…

  • January 10, 2025
  • 94 views
కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి వేడుకలు..

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి జనవరి 10, (జనం న్యూస్):-మార్కాపురం: పట్టణ సమీపంలోని గుండ్లకమ్మ నది తీరాన వెలసిన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి వారు ఉత్తర ద్వారం…

  • January 10, 2025
  • 97 views
జనతా ట్రస్ట్ వారి ద్వారా సహాయ కార్యక్రమం

జనం న్యూస్,జనవరి10, పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ చినమల్లం హరిజన పేట వాస్తవ్యురాలు దివ్యాంగురాలు అయినటువంటి మానుకొండ రూతు(అనంతలక్ష్మి )తన తల్లి అనసూయను పోషించుకుంటూ జీవనంగడుపుచున్న ఈమె అనారోగ్య కారణంగా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాలమరణం చెంది నందున వారి…

  • January 10, 2025
  • 93 views
మినీ సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన డాక్టర్ మనోజ్ కుమార్

శివ పార్వతి హై స్కూల్ నందు ముందుస్తున్న సంక్రాంతి వేడుకలను పుల్లంపేట మండలం వైద్యాధికారి మనోజ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శివ పార్వతి స్కూల్ కరస్పాండెంట్ సోమ బాలాజీ బాబు ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి…

  • January 10, 2025
  • 91 views
రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హామీలు నెరవేర్చాలి”

జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మల్లెపూల మధుకర్ కి వినతి*” జనం న్యూస్ 10కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.ఆసిఫాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా యువతకి యూత్ డిక్లరేషన్ పేరుతో ఐదు హామీలను ఇవ్వడం జరిగింది…

  • January 10, 2025
  • 168 views
బ్రాండ్‌ ఏపీ ముందుకెళ్తోంది

గంటూరు, జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం…

  • January 10, 2025
  • 108 views
మరీ ఇంత దారుణమా.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని చుట్టుముట్టి.. దేవుడా..

హైదరాబాద్: మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్ పేట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. హఫీజ్ పేట్ రైల్వేస్టేషన్‌ (Hafizpet Railway Station) సమీపంలో శనివారం అర్ధరాత్రి కొంతమంది…

  • January 6, 2025
  • 291 views
ప.గో. జిల్లా: పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్

ప.గో. జిల్లా: రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara Lokesh) సోమవారం పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist.)లో పర్య టిస్తారు. ఉండి, కాళ్ళ, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని…

  • January 6, 2025
  • 299 views
మరోసారి లయోలా వాకర్స్‌కు చేదు అనుభవం.. ఎందుకంటే

అమరావతి: విజయవాడ(Vijayawada)లో ఇవాళ(సోమవారం) మరోసారి లయోలా కాలేజ్ వాకర్స్ (Loyola College Walkers) నిరసన చేపట్టారు. మూడు వేల మందికి పైగా లయోలా వాకర్స్ క్లబ్ అసోసియేషన్‌‌గా ఉందని.. తమను కాలేజీలోకి అనుమతించాలంటూ వాకర్స్ ఆందోళనకు దిగారు. గత 25 సంవత్సరాలుగా తాము…

Social Media Auto Publish Powered By : XYZScripts.com