• June 20, 2025
  • 37 views
రెవెన్యూ దినోత్సవం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు లో ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ దినోత్సవం సందర్భముగా మండల తహశీల్దార్ G అమరేశ్వరీ మరియు డివిజనల్ రెవెన్యూ సంగం సేకరెట్రి D. శ్రీనివాసులు మరియు రిటైర్డు తహశీల్దార్ జయన్న ని సన్మానం చేసి…

  • June 20, 2025
  • 35 views
వైయస్ జగన్‌ను లేకుండా చేయాలని కూటమి కుట్దీ నిలో భాగంగానే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు మండిపడ్డ మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజిని పల్నాడులో వైయస్ జగన్ పర్యటన విజయవంతం పోలీసులతో…

  • June 20, 2025
  • 40 views
ప్రధాని మోడీ పాలన 11 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా వికసిత్ సంకల్ప సభ

(జనం చంటి జూన్ 20) దౌల్తాబాద్ మండల కేంద్రం ఎస్ వీ గార్డెన్ లో బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ సంకల్ప సభకు మెదక్ పార్లమెంట్…

  • June 20, 2025
  • 35 views
అంబేద్కర్,జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ

జనం న్యూస్ జూన్(20) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పసునూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ…

  • June 20, 2025
  • 38 views
న్యాయవాదిపై అన్ పార్లమెంటరీ పదాలు వాడుతూ దుర్భాషలాడిన దానికి నిరసన

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోవిధులు బహిష్కరించిన న్యాయవాదులు న్యాయమూర్తులకు విజ్ఞాపన పత్రం అందజేత చిలకలూరిపేట స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించిన న్యాయవాదులు విధులను బహిష్కరించినట్లు బార్…

  • June 20, 2025
  • 41 views
ఎవడ్రా పోలీస్ ఎవడ్రా మా పిల్లల మీద కేసు కట్టే దమ్మున్న పోలీసులకు ఉందా

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 20 రిపోర్టర్ సలికినీడి నాగు మా పిల్లల మీద కంప్లైంట్ ఇచ్చిన దొంగ నా కొడుకులు ఎవరు అంటూ లేడీ డాన్ హల్ చల్ చేస్తూ పోలీస్ స్టేషన్లో సైతం గందరగోళం సృష్టించారు…

  • June 20, 2025
  • 51 views
వికసిత్ భారత్ సంకల్ప సభ ఘనంగా నిర్వహణ

జనం న్యూస్ జూన్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారతదేశం యొక్క అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు…

  • June 20, 2025
  • 37 views
మండల నాయకులతో ఓట్లు వేయించి మండల అధ్యక్షుడుని ప్రకటించాలి

పప్పల నిర్ణయం పై టీడీపీ నాయకులు ఆవేదన జనం న్యూస్, జూన్ 20 అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలంలో 15 రోజుల క్రితం మండల అధ్యక్షులను ఏకపక్షంగా నిర్ణయించడం సరికాదని,మండల నాయకులతో ఓట్లు వేయించి మండల అధ్యక్షుడుని ప్రకటించాలనిపార్టీ పెద్దలు మంత్రి కొల్లి…

  • June 20, 2025
  • 35 views
ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ఇండ్లు

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జనం న్యూస్ 21జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు పెగడపల్లి మండలంలోని ఏడు మోట్లపల్లిలో గ్రామంలో ఎంపీడీఒ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ లాస్య శ్రీ…

  • June 20, 2025
  • 68 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలన పై ప్రతిజ్ఞ

బిచ్కుంద జూన్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ )లో నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com