పేదోటి సొంతింటి కళ పెద్దోళ్ల సొంతమా…?
అర్హులని ఇంట్లో కూర్చుని గుర్తిస్తారా…? ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులకు బాస్ లా ..? కాంగ్రెస్ పార్టీ పై ఎగరనున్న పేదోడి తిరుగు బాటు జెండా..! జనం న్యూస్ నడిగూడెం, మే 5 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంత…
డీఎస్సీ స్టడీ మెటీరియల్ అందజేత
జనం న్యూస్,మే05, అచ్యుతాపురం: మాజీ పిడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు, రూపొందించిన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంస్టడీ మెటీరియల్ ను ఉపాధ్యాయ ఉద్యోగానికి నిర్వహించే పరీక్షకు(డీఎస్సీ) సిద్ధమవుతున్న విద్యార్థులకుజన విజ్ఞాన వేదిక అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మారిశెట్టి వెంకట అప్పారావు…
వర్ధమాన్ పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జనం న్యూస్,మే05,అచ్యుతాపురం: వర్ధమాన్ పరిశ్రమ గేటు వద్ద కార్మికులతో సీఐటీయూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము, మండల కన్వీనర్ కే. సోమనాయుడు మాట్లాడుతూఅధిస్తాన్ లో ఉన్న వర్ధమాన్ పరిశ్రమలో వేతనాలు పెంచకుండా…
నేడు విత్తనాల కొనుగోలులో విషయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ మే 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం వ్యవసాయ శాస్త్రవేత్తలతో, రైతులకు తిరిగి శిక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగే రైతు నేస్తం (వీడియో కాన్ఫరెన్స్) లో భాగంగా నేడు ఉదయం 10…
రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతచోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు
జనం న్యూస్ మే 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలం తేజపూర్ నుంచి ఇందని వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతల మాయంగా మారింది మారిందని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ తెలిపారు. ఈ…
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనవిద్య: బి.శ్రీనివాసరావు
జనం న్యూస్ మే 05(నడిగూడెం ) మండల పరిధిలోని సిరిపురం గ్రామం లోని ప్రాథమిక పాఠశాల-2 ఆధ్వర్యంలో సోమవారం బడిబాట నిర్వహించారు. తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లించి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించవద్దని ఉపాధ్యా యులు కోరారు. ఫ్రీ బుక్స్,…
కెసిఆర్ పాలన ఓర్వలేకనే అసత్య ప్రచారాలు
మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ జనం న్యూస్ 5 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను కాళేశ్వరం ప్రాజెక్ట్ సాగు నీళ్ల నిగ్గు తెల్చే నిజాలను సోమవారం రోజున పుట్ట…
డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు
జనం న్యూస్ మే 05 నడిగూడెం భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు బండారు వీరబాబు యాదవ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ బానోతు…
అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణధాతగా నిలిచిన గౌతమ్.
జనం న్యూస్, మే 5, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టి స్పెషలిటి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాధభాయ్ అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం అని పేషెంట్ కుటుంబ…
త్రాగునీరు అందించే విషయంలో ప్రజల్లో ఏర్పడిన అపోహలు అధికారులు, పాలకులు తొలగించాలి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ విజ్ఞప్తి చిలకలూరిపేట పట్టణంలో త్రాగునీటిని అందించే ప్రక్రియలో ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ త్రాగునీరు అందించాలని, ఏ…