ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. జనం న్యూస్ మే 05(మునగాల మండల ప్రతినిధి…
వామ్మో కోతులు
హుజూరాబాద్ లో కోతుల దాడి:మహిళకు తీవ్ర గాయాలు.. జనం న్యూస్ // మే // 4 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో కోతుల దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా, అడ్వకేట్ గోస్కుల శ్రీనివాస్…
“నలంద విద్యాలయం, విజ్ఞానానికి మార్గదర్శి: ప్రిన్సిపాల్ హరినాథ్”
.జనం న్యూస్ ;4 ఏప్రిల్ ఆదివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: ఇందిరమ్మ కాలనీలో విద్యార్జనకు ఆలయం: నలంద మోడల్ విద్యాలయ ఔన్నత్యం ప్రిన్సిపాల్ హరినాథ్ నేతృత్వంలో విద్యా క్షేత్రంగా ఎదుగుతున్న ఆదర్శ పాఠశాల సిద్దిపేట్ జిల్లా లోని ఇందిరమ్మ కాలనీలో…
మురికి నీరు ఎత్తిపోసుకుంటున్న పాములపర్తి గ్రామ ప్రజలు
జనం న్యూస్ మే 4 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి లో,మురికి నీరు ఎత్తిపోసుకుంటున్న ప్రజలుమేము ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదు, ఇందుకేనా మీకు ఓట్లు వేసి…
సన్న ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతుల ఇబ్బందులు
జనం న్యూస్ మే(4) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ని తుంగతుర్తి మండలంలో సన్న ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనా దృష్ట్యా సన్నధాన్యం పండించిన వారికి కింటాకు…
తండ్రిని హతమార్చిన తనయుడు*రిమాండ్ కు తరలించిన పోలీసులు
బిచ్కుంద మే 4 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం తండ్రిని హత్య చేసిన కొడుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన ఘటన జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ జగడం నరేష్ తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్…
కాటేపల్లి తండాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….
జుక్కల్ మే 4 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపుగల్ మండలం కాటేపల్లి తండాలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్బిదారులకు చెక్కులు, లబ్ధిదారులు బి కమలావాయికి 37000,జైపాల్ కు 56000…
నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు
ఎరువుల దుకాణదారుల డీలర్ల సమావేశంలో హెచ్చరించిన.. ఆందోల్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి.. జనం న్యూస్. మే3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) వచ్చే వానకాల సీజన్లో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్…
11 మంది అరెస్ట్”
జనం న్యూస్ 04 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సారా రహిత జిల్లాగా విజయనగరాన్ని తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నవోదయం 2.0 కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో మార్చి 25 నుంచి…
సింహాచలం దుర్ధటనపై మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి: జడ్పీ ఛైర్మన్
జనం న్యూస్ 04 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సింహాచలం దుర్ధటనపై మంత్రుల కమిటీ బాధ్యత వహించాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భీమిలిలో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. చందనోత్సవంలో భాగంగా ముందుగానే…