గుడుంబా స్థావరంపై పోలీసుల దాడి – ఇద్దరు అరెస్ట్
జనం న్యూస్ జులై 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తిర్యని పోలీస్టేషన్ పరిధిలోమంగళవారం ఉదయం నమ్మదగిన సమాచారం ఆధారంగా , ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఇర్కపల్లి శివారులో గల గుడుంబా తయారీ స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. దర్యాప్తులో దర్వాజల…
జైశ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ స్వామినే నమ ఈరోజు పోలిరెడ్డి పాలెం గ్రామం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 15 రిపోర్టర్ సలికినీడి నాగు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నవారు దేవస్థానం ఈవో డి అశోక్ కుమార్ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామివారికి ఉదయం…
పేకాట స్థావరం పై దాడి నలుగురుపై కేసు నమోదు
జనం న్యూస్ జులై 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ లోని బుందల్ ఘాట్ బ్రిడ్జి సమీపంలో పేకాట ఆడుతున్నట్టు విశ్వాసనీయ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్…
రోడ్డు మరమ్మత్తులు చేయకుంటే గ్రామలలో తిరగనివ్వం….
జనం న్యూస్ జూలై 15ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో బేజ్జూర్ మండలంలోని గిరిజన ప్రాంతాల్లో రోడ్లు. కలవట్లు.లేక ఇబ్బందులు పడుతున్నామని.మెగవేల్లి.సుస్మిర్.సోమిని.తదితర సమీప గ్రామప్రజలు మాట్లాడుతూ .అనారోగ్యాంవస్తేచాలాఇబ్బందులు పడుతున్నామని.రవాణా సౌకర్యం ఇబ్బందిగా మారిందని తేలిపారు.మా సమస్యలను స్పందించిన మాజి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రోడ్డుకు…
హెచ్ పీ గ్యాస్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన
జనం న్యూస్ జూలై 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- హెచ్ పీ గ్యాస్ ఫౌండేషన్ డే సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని హెచ్ పీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మంగళవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జనం న్యూస్ 16జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పరిశీలించిన కలెక్టర్ సత్యప్రసాద్ అనంతరం మాట్లాడుతూ ఇండ్లు మంజూరు వచ్చిన లబ్ధిదారులు నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.…
సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ కే సాధ్యం
జనం న్యూస్ 16జులై పెగడపల్లి ప్రతినిధి. ధర్మపురి అభినందన సభను విజయవంతం చేయాలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోడోయాత్రలో భాగంగా ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్…
క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం ఏర్పాటు
జనం న్యూస్ జూలై 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కలకోవా గ్రామంలో గురువారం నిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించామని టీబి నోడల్ పర్సన్ లింగం…
గోలేటి ఓపెన్ కాస్ట్ లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 60 లక్షల నష్టపరిహారము కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలి
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల రోడ్డు రవాణా హైవేల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష మలోత్ర కి విజ్ఞప్తి జనం న్యూస్ జులై 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం జిల్లాలోని రెబ్బన మండలం గోలేటి కి కేంద్ర కార్పొరేట్…
నందికొండ మున్సిపాలిటీ లో వెలగని వీధిదీపాలు- కాలనీవాసుల అవస్థలు
వీధి దీపాల నిర్వహణను మరచిన అధికారులు జనం న్యూస్- జూలై 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో గల 12 వార్డులలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల అలంకార ప్రాయంగా మారాయి,…