మత్స్య కార్మికుడు చేపల వేటకు వెళ్ళి మృతి
జనం న్యూస్ జులై 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు చలి వాగు చెక్ డ్యాంలో పడి మృతి చెందాడు ఈ ఘటన మండలం లోని కొప్పుల జరిగింది అని ఎస్సై…
భారీగా పీడీఎస్ బియ్యం స్వాధీనంఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న
నం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పార్వతీపురం మండలం మన్యం జిల్లా పాచిపెంట పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఆక స్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తూరు మండలం ఒడిశాకు కడుమ గ్రామం నుండి తరలిస్తున్న…
ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి
విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించాలంటే సంబంధిత వ్యక్తులు ముందస్తుగా పోలీసుశాఖ అనుమతి పొందాలని విజయనగరం డీఎస్పీ…
ఉత్సాహంగా మొదలైన ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా ప్లీనరీ సమావేశాలు….
జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు విజయనగరం పట్టణంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు మొదలయ్యాయి. మొదటగా ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షులు డి రాము గారు ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రారంభ ఉపన్యాసంగా…
గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రైళ్ళలో గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా జూలై 11న రాత్రి ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో లోకల్ పోలీసు, జి.ఆర్.పి., ఈగల్,…
ప్రపంచ జనాభా నియంత్ర దినోత్సవం
జనం న్యూస్ జూలై 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ “మేర యువ భారత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆద్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాల రావులపాలెం నందు…
సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్ జూలై 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- సోషల్ మీడియా ప్రచారాల పట్ల మండల ప్రజలు యువత అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని మునగాల మండల…
ఎస్ ఎస్ ఎఫ్ బాల వికాస్ ప్రారంభోత్సవం
జనం న్యూస్ జూలై12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం చిర్ర యానం వలసల గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో నిర్మించిన రామాలయంలో అక్కడ విద్యార్థులకు సాయంకాలం చదువు సంస్కారం ఆట పాట ఆచార సాంప్రదాయాలను…
అంతక్రియలో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే
జుక్కల్ జులై 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో ని సోపూర్ గ్రామానికి చెందిన గోవిందరావు పటేల్ అంత్యక్రియ లో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే శనివారం పాల్గొన్నారు గ్రామానికి చెందిన జర్నలిస్ట్ అర్జున్…
గోదావరి నీళ్లు ఇచ్చి తుంగతుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టు
జనం న్యూస్ జులై(12) సూర్యాపేట జిల్లా తుమ్మూరుగం తిరుమలగిరి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నాడు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం లో సీఎం రేవంత్ రెడ్డి సంవత్సరం నర కాలంలో…