షరతులు లేకుండా పత్తి కొనుగోలు వెంటనే చేయాలి
CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్ డిమాండ్.జనం న్యూస్ 13.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ : పత్తి కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తున్న ధర్నా కి సిపిఎం గా మద్దతు తెలిపి…
గాడిన పడేనా?
ఇటీవల ఒంగోలు టూటౌన్ పోలీసు స్టేషన్ను గుంటూరు రేంజి ఐజీ తనిఖీ చేశారు. ఆ సమయంలో కొన్ని సీడీ ఫైళ్లలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే ఉండటాన్ని చూసి ఆయన ప్రశ్నించారు. ఎస్పీ గ్రీవెన్స్ నుంచి వచ్చిన అర్జీలను కూడా పెండింగ్లో ఉంచిన…
స్వయం కృషితో ఉన్నత స్థానాలకి చేరుకోవాలి
జైనూర్ మార్కెట్ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్ జనం న్యూస్ 13.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.జైనూర్ :మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కుమ్రం రాజు స్టేషనరీ& బుక్ స్టాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని రిబ్బన్ కట్…
తర్లుపాడు గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం
జనం న్యూస్ తర్లుపాడు మండలం ఫిబ్రవరి 13.మండల కేంద్రమైన తర్లుపాడు లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆలయ ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయభాస్కర్ రావు కుటుంబ సభ్యుల…
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి-జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్
జనం న్యూస్ ఫిబ్రవరి 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వె్ల్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్, రాష్ట్ర…
అవ్వ, తాతలకు తోడు నీడ మోడీ ప్రభుత్వం
జనం న్యూస్ ఫిబ్రవరి 13+ ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు”ఆయుష్మాన్ వయ వందన యోజన” పథకం ద్వారా 70 సంవత్సరాలు పైబడిన అన్ని వర్గాలకు చెందిన…
రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవంలేని పాలకుల చేతిలో దేశం మగ్గుతోంది: ఎమ్మెల్యే కూనంనేని
జనం న్యూస్ 13 ఫిబ్రవరి( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను కూల్చేసే పనిలో కేంద్ర బీజేపి.**ప్రజలకు ఏ కష్టమొచ్చినా గుర్తొచ్చేది ఎర్ర జెండానే.**సమ సమాజ స్థాపన-సోసిలిస్టు రాజ్యమే సీపీఐ లక్ష్యం.**స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు…
మనదేశంలో కండోమ్ శృంగారం, అంటే ఏదో తప్పుగా మాట్లాడేస్తున్నామని భ్రమలో ఉంటారు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 13 రిపోర్టర్ సలికినిడి నాగరాజు కానీ జనాభాలో మనదేశంలో అగ్రస్థానం ఉంది కండోమ్ అంటే తప్పుగా భావించే భ్రమలో మీరు ఉంటే అది కచ్చితంగా పొరపాటి ఎందుకంటే దీనిని కుటుంబ నియంత్రణ, లైంగిక…
విద్యుత్ సరఫరాకు అంతరాయం
జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంది 15-02-2025 అనగ శనివారం ఉదయం 10:00 గం” నుండి సాయంత్రం 08:00 గం” ల వరకు కాట్రేనికోన మండలం…
స్వామివారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే..!
జనంన్యూస్. 13. నిజామాబాదు. ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో గత రెండు రోజులుగా శ్రీశ్రీశ్రీ గడి మాకుల రాజరాజేశ్వర స్వామి ఉత్సవాలకు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని…