చతుర్వేద టాలెంట్ స్కూల్లో సాంప్రదాయ బతుకమ్మ ఉత్సవాలు
(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 20) ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో చతుర్విధ టాలెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు జె శంకర్ సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. పిల్లలందరూ సంతోషంతో రకరకాల పువ్వులు సమకూర్చి టీచర్స్ యొక్క…
అంగన్వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో బతుకమ్మ సంబరాలు జరిపారు పిల్లలు వేరువేరు పూలతో బతుకమ్మను పేర్చి ఎంతో ఉత్సాహంగా పిల్లలు ఆడారు బతుకమ్మ సంబరాల్లో…
గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేత
(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 20) రాయపోల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు వికలాంగుల పెన్షన్ను రూ.6016కు పెంచాలని, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్ను రూ.4016కు పెంచాలని…
రాయపోల్ లో వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్
(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 20 ) రాయపోల్: ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ ఆధ్వర్యంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వికలాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ…
గ్రామపంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేత
(సూర్యుడు సెప్టెంబర్ 20 రాజేష్) రాయపోల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశాల మేరకు వికలాంగుల పెన్షన్ను రూ.6016కు పెంచాలని, అలాగే ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, గీతకార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్ను రూ.4016కు పెంచాలని డిమాండ్…
పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేసిన విద్యార్థులు
ఏర్గట్ల జడ్పి హైస్కూల్ విద్యార్థుల స్ఫూర్తిదాయక ప్రయత్నం జనం న్యూస్ సెప్టెంబర్ 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విప్రో ఎర్తిఆన్ ప్రాజెక్ట్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.విద్యార్థులు…
బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు, వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి…
జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… టేకుమట్ల మండల కేంద్రంలో…
బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
జనం న్యూస్ సెప్టెంబర్ 20 చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని చిలిపిచేడ్. మండల్ లో అజ్జమర్రి లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షులు…
అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్న ఆర్ ఐ….
జుక్కల్ సెప్టెంబర్ 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం లో శుక్రవారం అర్ధరాత్రి ఒకటి 30 నిమిషాలకు సబ్ కలెక్టర్ బాన్సువాడ వారి ఆదేశాల మేరకు పోతంగల్ మంజీరా ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా…
దేవిమాత మండపాలకు పట్టుచీరాల పంపిణీ చేసిన -అర్బన్ ఎమ్మెల్యే..!
జనంన్యూస్. 20. నిజామాబాదు. టౌన్. ఇందూర్ నగరం . ధన్ పాల్ లక్ష్మీబాయ్ & విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడి గల్లీ DSN కార్యాలయంలో నిర్వహించిన పట్టుచీరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు మరియు ట్రస్ట్…












