• February 10, 2025
  • 29 views
మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కార్యాలయం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆలపాటికి 90 శాతానికి పైగా ఓట్లు పోలయ్యేలా, బాధ్యతతో పనిచేయండి మాజీమంత్రి ప్రత్తిపాటిప్రతి పట్టభద్రుడిని వ్యక్తిగతంగా కలిసి రాష్ట్ర ఆర్ధికస్థితి, కూటమి ప్రభుత్వ పనితీరు తెలియచేయండి.పెట్టుబడులసాధన, ఉపాధి…

  • February 10, 2025
  • 29 views
చిలుకూరు బాలాజీ టెంపుల్ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండించిన జనసేన పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు జనసేన…

  • February 10, 2025
  • 36 views
సిరికొండలో ఇసుక మాఫియా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి..!

జనంన్యూస్. 10.నిజామాబాదు.ప్రతినిధి.నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కొండూరు పెద్దవాగులో ఈరోజు తేదీ 10/2/2025 నాడు కొండూర్ శివారులో గల మధ్యల వాగు బ్రిడ్జి దగ్గర కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేకుండా దొంగతనంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం రావడంతో అట్టి…

  • February 10, 2025
  • 46 views
లక్ష్యం లేని ప్రయాణం చేస్తే అనుకున్న గమ్యాన్ని చేరుకోలేం..!

జనం న్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి.సిరికొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలలో ప్రముఖ వ్యక్తీత్వ వికాస నిపుణులు గౌరవ వజ్జా నవనీత చే విద్యార్థిని విద్యార్థులందరికీ వ్యక్తీత్వ వికాస తరగతులు నిర్వహించడం జరిగింది. చదువు మరియు రాబోయే పరీక్షలను ఎలా…

  • February 10, 2025
  • 27 views
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ ఫిబ్రవరి 10 కూకట్పల్లి ప్రజలకు శ్రీనివాస్ రెడ్డిశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రారంభోత్సవం మరియు శ్రీ వాసవి మాత విగ్రహ మూర్తి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, కూకట్…

  • February 10, 2025
  • 25 views
డబ్బు ఇస్తే పని అధికారుల ది రాజ్యం

జనం న్యూస్ ఫిబ్రవరి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అవినీతికి పాల్పడుతున్న అధికారులు లంచానికి పాల్పడ్డారు 5000 ఇస్తే ఇల్లు 2000 ఇస్తే రేషన్ కార్డు ఇలాంటి మండలంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందజేయనున్న జాభితాను…

  • February 10, 2025
  • 30 views
ఉపసభాపతి రఘురామ ఎంపీ సీఎం రమేష్ లకు స్వాగతం పలికిన రాజానగరం బిజెపి ఇంచార్జ్ నీరుకొండ.

.జనం న్యూస్ ఫిబ్రవరి10 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ )ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉ పసభాపతి ఆర్. రఘురామకృష్ణం రాజు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లకు రాజానగరం బిజెపి కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి శనివారం స్వాగతం పలికారు. ఒక ప్రైవేట్…

  • February 10, 2025
  • 30 views
సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి

జనం న్యూస్ 10 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గొంగళ్ళ రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో…

  • February 10, 2025
  • 37 views
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అప్డేట్ ఇలా చేస్తేనే…

జనం న్యూస్ 10 ఫిబ్రవరి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి( కుర్రిమెళ్ళ శంకర్ ) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాల అమలులో అధికారుల కు కీలక సూచనలు చేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు…

  • February 10, 2025
  • 29 views
కొత్త మోసానికి తెర.. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

▪️ సైబర్ సెక్యూరిటీ బ్యూరో..డి. ఎస్పీ.. పింగిలి ప్రశాంత్ రెడ్డి.. జనం న్యూస్ //ఫిబ్రవరి //10//జమ్మికుంట //కుమార్ యాదవ్..ఈమధ్యన కొత్తగా సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెర లేపారు. సైబర్ నేరగాల్ల పట్ల జాగ్రత్త వహించకపోతే, ఇక అంతే సంగతులు..…

Social Media Auto Publish Powered By : XYZScripts.com