మాజీ మంత్రి విడుదల రజిని అరాచకాలు బయట పెడతాం- పత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు: అరాచకాలు చేసి తప్పు చేసిన వారిని వదిలేది లేదు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పురుషోత్తపట్నం పేరు ఎత్తే అర్హత నీకుందా విడుదల రజిని నాన్న నాన్న బాబాయ్ బాబాయ్…
ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
జనం న్యూస్ ఫిబ్రవరి 8 నడిగూడెం మండల పరిధిలోని శ్రీరంగాపురం గ్రామంలో శనివారం ఎస్ బి ఐ బ్యాంకు సహకారంతో వి ఐ డి ఎస్ నిర్వహణలో భాగంగా ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత,…
మిషన్ భగీరథ ట్యాంకుల పరిశీలన
జనం న్యూస్ ఫిబ్రవరి 8 నడిగూడెం నడిగూడెం మండలంలోని నారాయణపూరం సిరిపురం,వల్లాపురం గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంకులు, పైపులైన్లను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్ తో కలిసి ఎంపీఓ విజయలక్ష్మి శనివారం పరిశీలించారు. గ్రామాలలో మంచి నీటి సరఫరా పైపులను పరిశీలించి ఏమైనా…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా సంబరాలు చేసుకున్న మండల బిజెపి శ్రేణులు
జనం న్యూస్ 8 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నా నేతలు. వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో…
పూడిమడక సముద్ర తీరాన్ని పరిశీలించిన సీఐ గణేష్
అచ్యుతాపురం(జనం న్యూస్): ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో ఈ నెల 12న మహా మాఘ పౌర్ణమి సందర్భంగా పూడిమడక సముద్ర తీరాన్ని స్థానిక సీఐ గణేష్ మరియు ఎస్ఐలు పరిశీలించారు.జాతర సందర్భంగా 11వ తేదీ మంగళవారం…
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధిస్తోంది…
జనం న్యూస్ ఫిబ్రవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండడంపై బీజేపీ , రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షాల…
మరణించిన హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’ అందజేత|
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్వి జయనగరం జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేసి, ఇటీవల మరణించిన హెూంగార్డు కుటుంబానికి“చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది సమకూర్చిన ఒక్క రోజు…
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం పట్టణం 3వ డివిజన్ ఫూల్ బాగ్ వైసీపీకి చెందిన 50 కుటుంబాలు శుక్రవారం టీడీపీలోకి చేరారు. ట్రేడ్ యూనియన్ నాయకులు రాయితీ లక్ష్మణరావు, గండ్రేటి సన్యాసిరావు ఆధ్వర్యంలో 50…
రమాబాయి నీ నేటి మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలి
జేత్వాన్ బుద్ధ విహార్ లో రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆర్టీఐ తిరుపతి : వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో శుక్రవారండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి…
రాజానగరం ముఖ్య నాయకులతో సమావేశం
జనం న్యూస్ ఫిబ్రవరి 7 కాట్రేనికొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, వీరన్న చౌదరి ఆఫీసు నందు అసెంబ్లీ ముఖ్య నాయకులు సమావేశం ముఖ్య అతిథిగా జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు బిక్కిన నాగేంద్ర ముఖ్యఅతిథిగా…