• September 19, 2025
  • 44 views
రాజేందర్ ను సన్మానించిన బంజారా నాయకులు..!

జనంన్యూస్. 19.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లో ఉద్యోగం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ లో PH.d పట్టా పొందిన ఫారెస్ట్ అధికారి మలోత్ రాజేందర్ ని సిరికొండ మండల బంజారా నాయకులు సన్మానించారు,ఈ సందర్భంగా బంజారా నాయకులు మారుమూల ప్రాంతాల్లో…

  • September 19, 2025
  • 56 views
మంత్రికి పాలాభిషేకలు

(జనం న్యూస్ 19 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలోని శుక్రవారం రోజున ఇప్పల బొగడా ఒకటవ వార్డులో కరెంటుతో ప్రజలు పడుతున్నఇబ్బందులను గమనించిన కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్, కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్…

  • September 19, 2025
  • 47 views
భిన్నత్వంలో ఏకత్వం –ఏర్గట్లహైస్కూల్లో ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమము

తెలంగాణ – హర్యానా సంస్కృతుల సందడి, విద్యార్థుల ప్రతిభ ఆకట్టుకుంది జనం న్యూస్ సెప్టెంబర్ 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం రోజునా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన “ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్”…

  • September 19, 2025
  • 46 views
సాగర్ డ్యాం భద్రతను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు అప్పగించాలి – రమేష్ జి

కె ఆర్ ఎం బి చైర్మన్ కు వినతి పత్రం సమర్పించిన మాజీ కౌన్సిలర్ రమేష్ జి జనం న్యూస్ – సెప్టెంబర్ 19- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ ప్రాజెక్టు భద్రతను తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్…

  • September 19, 2025
  • 43 views
చిన్నారి మాయ నృత్యంనకు మంత్రముగ్ధులైన జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మర్కుక్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి. పాఠశాలలో చదువుతున్న 60…

  • September 19, 2025
  • 39 views
పట్టణంలో రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట: మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని 18వ, 25వ వార్డులలో సుమారు రూ. 10 లక్షల అంచనా…

  • September 19, 2025
  • 38 views
ఎల్కతుర్తి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్(బక్కి) ఆధ్వర్యంలో ఘనంగా పొన్నం అనూప్ గారి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 19 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) కాంగ్రెస్ యువ నాయకుడు పొన్నం అనూప్ గారి జన్మదిన వేడుకులు ఎల్కతుర్తి జంక్షన్ లోని అంబెడ్కర్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్…

  • September 19, 2025
  • 42 views
నాగుల్ దేవులపల్లి లో ఉచిత పశు వైద్య శిబిరం

జనం న్యూస్. సెప్టెంబర్ 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండలంలోని నాగుల్ దేవులపల్లి గ్రామంలో ధన్ ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించినట్లు మండల పశు వైద్య అధికారి డాక్టర్ సంధ్యారాణి.హేమలతలు తెలిపారు.ఈ సందర్భంగా వైద్య…

  • September 19, 2025
  • 41 views
ఉన్నత విలువలకు కట్టుబడిన మండాది రామచంద్రు

జనం న్యూస్ సెప్టెంబర్ 19( మరిపెడ బంగ్లా ) జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు, సీతారాంపురం హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మండాది రామచంద్రు ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జె.వివి స్టేట్ కల్చరల్ సెక్రటరీ లింగంపల్లి…

  • September 19, 2025
  • 42 views
వికలాంగుల హక్కుల పోరాట సమితి నూతన కమిటీ ఎన్నిక

(జనం న్యూస్ సెప్టెంబర్ 19 చంటి) రాయపొల్ మండల కేంద్రంలో శుక్రవారం “వికలాంగుల హక్కుల పోరాట సమితి” కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా మసాన్ పల్లి ప్రభాకర్ ను సభ్యులు ఏకగ్రీవంగా…