• July 12, 2025
  • 26 views
నూతన అధ్యక్షులను అభినందించిన – అర్బన్ ఎమ్మెల్యే..!

జనంన్యూస్. 12.నిజామాబాదు. ప్రతినిధి. ఇందూర్ నగరం: ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన ధన్ పాల్ శ్రీనివాస్ గుప్తా అనుబంధ సంఘాల నూతన అధ్యక్షులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ . సుభాష్ నగర్…

  • July 12, 2025
  • 37 views
ఇందిరా మహిళా శక్తి సంబరాలు

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి. ఏ.పి.యం. టిక్యా నాయక్. జనం న్యూస్, జూలై 12, బర్దిపూర్ గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్, నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో,…

  • July 11, 2025
  • 26 views
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల తీర్మానంపై హర్షం వ్యక్తం

బీసీల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం జనం న్యూస్ జూలై 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని మునగాల మండల కాంగ్రెస్…

  • July 11, 2025
  • 24 views
నల్లగొండ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోనాగార్జునసాగర్ హైవే లోబ్లాక్ స్పాట్ ల పరిశీలన

జనం న్యూస్- జూలై 11 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నాగార్జునసాగర్ పరిధిలోని నేషనల్ హైవే పై బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించారు, రోడ్డు…

  • July 11, 2025
  • 29 views
బుద్ధుని శాంతి మార్గమే ప్రపంచానికి అవసరం :

భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ పరంధాములు జనం న్యూస్ జులై 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో దేశ విదేశాల్లో నెలకొన్న పరిస్థితులను అదుపులో ఉంచడానికి బుద్ధిని మార్గమే అవసరమని భారతీయ బౌద్ధమహాసభ జాతీయ ఉపా అధ్యక్షులు,నల్ల సూర్య ప్రకాష్,రాష్ట్ర…

  • July 11, 2025
  • 30 views
బి.ఆర్ అంబేద్కర్, తథాగత్ భగవాన్ బుద్ధుడు చూపిన సన్మార్గంలో నడవాలి

రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ పరంధాములు జనం న్యూస్ జులై 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ రాష్ట్రం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం వర్ష వాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు…

  • July 11, 2025
  • 25 views
జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ కమిషన్ మరియు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి వినతి*

జనం న్యూస్ జులై 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన, ప్రజాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో నలుమూలలా పేరుకుపోయిన డ్రగ్ మాఫియాను కూకటివేలతో పెకిలించి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసే దాంట్లో భాగంగా…

  • July 11, 2025
  • 39 views
వాంకిడి మండలానికి దాదాపు 389 ఇందిరామ్మ ఇల్లులు ఇచ్చాము..

జనం న్యూస్ జులై 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. మండల యువజన అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.…

  • July 11, 2025
  • 25 views
శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవ అవగాహనా సదస్సు:

జనం న్యూస్ జూలై 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం సమీపంలో చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవమును పురస్కరించుకుని అవగాహనా సదస్సును కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ…

  • July 11, 2025
  • 25 views
ప్రమాదవశత్తు బాలుడు మృతి..!

జనంన్యూస్. 11.సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లోని కొండాపూర్ గ్రామం లో తేదీ: 11.07.2025 రోజున ఉదయం సుమారు 11 గంటల సమయంలో కొండాపూర్ గ్రామంలో కొత్త కుమ్మరి రాణి కొడుకు కొత్త కుమ్మరి రిత్విక్,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com