రాచర్ల: కటకటాల పాలైన కిరాతకుడు..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):- రాచర్ల మండలం జేపీచెరువుకు చెందిన గురుమూర్తి భార్య మాధవని ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టి ఎముకలను పొడి చేసి చెరువులో కలిపి వేశాడు. పోలీసుల వద్ద భార్య తప్పిపోయిందంటూ…
ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు.. ఎక్కడెక్కడ ఎంతంటే.?.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):- అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఫిబ్రవరి 1 నుంచి పెంచబోతోంది. ఇంతకీ ఏ ఏరియాల్లో ఎంత పెరగబోతోంది? ఎక్కడ తగ్గబోతోంది?…
చట్ట ప్రకారం హెల్మెట్ ధరించాల్సిందే… సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి జనవరి 28 (జనం న్యూస్):- పెద్దారవీడు : మండలంలోని గొబ్బూరు, దేవరాజు గట్టు మధ్యలో గల జాతీయ రహదారిపై సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి హెల్మెట్ ధరించని వాహన చోదకులకు…
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్ లొ (బాలికలు) ప్రభుత్వ వైద్య శిబిరం..
జనం న్యూస్ //జనవరి //28//జమ్మికుంట //కుమార్ యాదవ్. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వసతిగృహం(బాలికలు) లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల ఆరోగ్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది, వసతి గృహంలోని విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలునిర్వహించడం…
అంగన్వాడీ లో పెచ్చులూడీన పైకప్పు
జనం న్యూస్ జనవరి 27 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో పైకప్పు పెచ్చులూడిన వైనంచిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడే అమ్మ ఆవు అంటు చిలుక పాలు కులుతో ముద్దు…
కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం: మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్
జనం న్యూస్: జనవరి 24 మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; కాంగ్రెస్ తోనే సబ్బండా వర్గాలకు మేలురైతులా ఖాతాల్లో ఇందిరమ్మ రైతు భరోస. ఆనందం లో అన్న దాతలుముఖ్యమంత్రి, మంత్రులకు పాలాభిషేకలుమండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ఇచ్చిన మాటకు కట్టుబడి…
ఏ సీబీవలలో అవినీతి తిమింగలం
జనం న్యూస్, జనవరి 28, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) లక్ష రూపాయలు లంచం తీసుకుంటున్న గా పట్టుకున్న ఏసీబీ అధికారులు“పోలీస్ స్టేషన్ కేంద్రంగా బహిరంగంగా సెటిల్మెంట్ దందాలు,మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ చేసుకొని లక్షల రూపాయలను సొమ్ము…
పాములపర్తి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
జనం న్యూస్, జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ గ్రామం పాములపర్తి దాదాపు 35 సంవత్సరాల తర్వాత 1989-90 లో పదవ తరగతి ( జడ్.పి.హెచ్.ఎస్) పాములపర్తిలో పూర్తి చేసుకున్న…
యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
డివైఎఫ్ఐ నూతన క్యాలెండర్ నీ ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు మాజీ ఏ మ్మెల్యే ఆత్రం సక్కు జనం న్యూస్ జనవరి 27ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం…
గిరిజన చిన్నారులకు ఉన్నత విద్యకు చేయూత
గ్రామీణ వైద్యుడు షేక్ జానీ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 27 మండల పరిధిలోని కొత్త మేడేపల్లి పాఠశాల విద్యార్థులకు గ్రామీణ వైద్యుడు షేక్ జానీ ప్లేట్లు, గ్లాసులు, చాపలను అందజేసి తన ఔదార్యాన్ని…