• September 13, 2025
  • 52 views
పవిత్ర సిలువ కొండ జాతర మహోత్సవం..

జనం న్యూస్ 13 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో పవిత్ర సిలువకొండ పుణ్యక్షేత్రం యందు ఆదివారం 14-09-2025 నాడు జాతర కార్యక్రమం పరిగి విచారణ గురువులు ఆధ్వర్యంలో జరుగును. ఉదయం 9:00 గంటలకు పరిశుద్ధ…

  • September 13, 2025
  • 51 views
మద్యం సిండికేట్: అధికార నిర్లక్ష్యానికి ప్రతీక, ప్రజల పోరాటానికి పిలుపు”కురిమెళ్ళ శంకర్

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ సెప్టెంబర్ 12( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం సిండికేట్‌ దందా రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలను దోచుకుంటోంది. అక్రమ బెల్టు షాపులు, గోడౌన్లు, లైసెన్స్‌ల దుర్వినియోగం – ఇవన్నీ…

  • September 13, 2025
  • 63 views
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మహాముత్తారం సెప్టెంబర్ 13 జనం న్యూస్ .(రిపోర్టర్ ఓడేటి రాజేందర్ ) మహముత్తారం మండలంలోని నల్లగుంట మీనాజీపేట కిస్టాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఎలక్ట్రికల్ పని చేస్తున్నటువంటి చిక్కుల రమేష్ ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య…

  • September 13, 2025
  • 51 views
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున… నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి.…

  • September 13, 2025
  • 46 views
మైనర్ బాలికతో పారిపోవడంలో సహకరించినందుకు.. జ్యుడీషియల్ రిమాండ్..

జనం న్యూస్ 13 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ ఎలోప్మెంట్ కేసులో నిందితులుగా ఉన్న సత్తయ్య మరియు రాజమ్మలను, తమ కుమారునికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా, మరియు ప్రేరేపించడం ద్వారా మైనర్ బాలికతో పారిపోవడానికి సహకరించినందుకు,…

  • September 13, 2025
  • 44 views
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

. జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్. అని విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జార్జిరెడ్డి పి డి యస్ యూ జోగులాంబ గద్వాల…

  • September 13, 2025
  • 38 views
మద్యం సిండికేట్: అధికార నిర్లక్ష్యానికి ప్రతీక, ప్రజల పోరాటానికి పిలుపు”కురిమెళ్ళ శంకర్

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ సెప్టెంబర్ 12( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం సిండికేట్‌ దందా రోజురోజుకు విస్తరిస్తూ ప్రజలను దోచుకుంటోంది. అక్రమ బెల్టు షాపులు, గోడౌన్లు, లైసెన్స్‌ల దుర్వినియోగం – ఇవన్నీ…

  • September 12, 2025
  • 44 views
పోలే ముత్యాలు మృతి బాధాకరం-బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

గుడిపల్లి మండలం కోదండపురం గ్రామానికి చెందిన పోలే ముత్యాలు మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం కోదండపురం గ్రామంలో ఇటీవల మరణించిన ముత్యాలు చిత్ర పటానికి నివాళి అర్పించారు.అనంతరం…

  • September 12, 2025
  • 43 views
ఉదృతంగా ప్రవహిస్తున్న మోయ తుమ్మెద వాగు

జనం న్యూస్,కోహెడ మండలం,సెప్టెంబర్ 12, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షలతో పొంగుతున్న వాగులు, వంకలు, అలుగు పారుతున్న చెరువులు. కోహెడ మండలం,చిగురుమా మిడి మండలం, ఇందుర్తి, ఓగులాపూర్, గ్రామాల మధ్య లో లెవల్…

  • September 12, 2025
  • 42 views
గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రత్యర్థులు కోట్లు ఖర్చు చేసి ఓటమిపాలయ్యారు

సేవా పక్షం మండల స్థాయి కార్యశాల సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాపన్నపేట. సెప్టెంబర్.11 (జనంన్యూస్) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా సత్తా చాటాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. మండల పరిధి కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో…