లోక్అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి.. ఎస్సై
జనం న్యూస్ సెప్టెంబర్ 12 నడిగూడెం నేడు నిర్వహించబోయే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎస్ఐ జి. అజయ్ కుమార్ కోరారు. శుక్రవారం నడిగూడెం పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీమార్గమే రాజమార్గమని, కక్షలు,…
ఎస్ కుమార్ టెక్స్ టైల్స్ షాప్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ సెప్టెంబర్ 12, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ కుమార్ టెక్స్ టైల్స్ షాపుని, జహీరాబాద్ మాజీ ఎంపీ బిబి పటేల్ తో కలిసి టిక్స్ టైల్స్ షాపును ప్రారంభించి,అలాగే యజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన…
తొమ్మిది నెలలుగా వేతనాలు రాక – సమ్మె
శిబిరంలో సిపిఐ, ఏఐటీయూసీ సంఘీభావం జనం న్యూస్ సెప్టెంబర్ 12 ( కొత్తగూడెం నియోజకవర్గం ) కొత్తగూడెం మండలం, కొత్తగూడెం నగరపాలక సంస్థ 2వ నెంబర్ బస్తీలో ఉన్న ఎస్టి పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ వర్కర్లు తొమ్మిది నెలలుగా వేతనాలు…
ఆర్ధిక సాయం అందజేత
జనం న్యూస్,సెప్టెంబర్12, అచ్యుతాపురం: సంవత్సరం నుండి అనారోగ్యంతో బాధ పడుతున్న అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామానికి చెందిన సంతోషి అనే ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం స్నేహంజలీ పూర్ ఫర్ పీపుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రూ.10 వేలు ఆర్ధిక సాయంగా అందించారు.అనారోగ్యంతో…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నైపుణ్య శిక్షణ
బిచ్కుంద సెప్టెంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లో IQAC మరియు ప్లేస్మెంట్ సెల్ సంయుక్తంగా ప్రో మైండ్స్ స్కిల్ కేటలెస్ట్ సంస్థ వారి చేత…
సాగు పెరిగింది.. యూరియా తగ్గింది…
బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య జనం న్యూస్, సెప్టెంబర్ 12, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ యూరియా కొరత రైతుల వెత మండలం లో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులు…
బాధిత కుటుంబానికి భరోసా – రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
జనం న్యూస్ 12 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో దిడ్డి వాగు దాటుతుండగా గల్లంతై, మృతి చెందిన మొగులప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి, తక్షణమే బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల…
నరసింహారావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు
జనం న్యూస్ సెప్టెంబర్ 11 నడిగూడెం మండలం లోని రత్నవరం గ్రామానికి చెందిన మొలుగూరి నరసింహారావు మరణం తర్వాత ఆయన కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలవాలని నిర్ణయించిన టెన్త్ క్లాస్ (2003 బ్యాచ్) స్నేహితులు తమ ఉదారతను చాటుకున్నారు. నరసింహారావు ఇద్దరు…
విగ్రహల ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్
లక్ష్మణ్ రావు దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గుడిపల్లి మండలం రోలకల్ గ్రామానికి చెందిన విరనేని లక్ష్మణ్ దంపతుల విగ్రహాలను బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ…
ఉల్లాస్ అనే కార్యక్రమంలో చదువురాని మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమం
జనం న్యూస్, సెప్టెంబర్ 12, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్, ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి లో ఉల్లాస అనే కార్యక్రమంలో చదువురాని మహిళలు ను సర్వే చేసి అందరిని తీసుకొని పదిమందికి ఒక…












