కలెక్టరేట్ లో ఉచిత అంబలి పంపిణీని ప్రారంభించిన కలెక్టర్..!
జనంన్యూస్. 07. నిజామాబాదు. టౌన్. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం లాంచనంగా ప్రారంభించారు.…
ఆర్ఎస్ఎస్ బిజెపిల ఫాశిష్టు విధానాలను వ్యతిరేకించండి..!
జనంన్యూస్. 07. సిరికొండ.నిజామాబాదు. ఏప్రిల్ 8న ఆల్ ఇండియా నిరసనదినం”కు సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పిలుపు. సిరికొండ మండలనాయకులు రాంజీ, ఎం. లింబాద్రిల పిలుపు ఆర్ఎస్ఎస్ బిజెపిల ఫాశిష్టు విధానాలను వ్యతిరేకించండి .ఏప్రిల్ 8న .ఆల్ ఇండియా నిరసనదినంకు సిపిఐ…
కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభించిన మద్నూర్ ఎస్సై విజయ్ కొండ …..
మద్నూర్ ఏప్రిల్ 7 :-(జనం న్యూస్) జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ను సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎస్సై కొండ విజయ్ ప్రారంభించారు అందులో భాగంగా…
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం -ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి
జనం న్యూస్- ఏప్రిల్ 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ఐదవ వార్డుకు చెందిన శివ సుగుణమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ఈరోజు నందికొండ మున్సిపాలిటీలో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో…
హత్నూర మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముని కళ్యాణ ఉత్సవాలు.
హాజరైన వివిధ పార్టీల ముఖ్య అతిథులు నాయకులు . జనం న్యూస్. ఏప్రిల్ 6. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రమైన హత్నూర.…
ఘనంగా జీవి రామకృష్ణ రావు జన్మదిన వేడుకలు
జీవి రామకృష్ణారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పోలాడి రామారావు, నాయకులు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అద్యక్షులు, సుడా మాజీ చైర్మన్, ప్రముఖ…
నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట
జనం న్యూస్ 08ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో పేదలకు సన్న బియ్యం పథకాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి…
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ పురస్కరించుకొని
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఈ నినాదాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపై ఉందని మేదరమెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జి.శ్రావణి పేర్కొన్నారు సోమవారం ప్రపంచ…
వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం కోసం భూమి పూజ చేసిన తీన్మార్ జయ్
జనం న్యూస్ ఏప్రిల్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం ఆ గ్రామా యువనాయకుడు తీన్మార్ జయ్ చేపడుతున్నటువంటి అ గ్రామ ప్రజాలకు ఫ్రీగా రోజు ఓక…
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఏఐసీసీ మరియు టీపీసీసీ అధ్యక్షుల పిలుపుమేరకు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ ఆదేశానుసారం…