వెలుగులోకి క్రీస్తు పూర్వం 10 శతాబ్దం కు చెందిన సమాధులు. !
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 23 (జనం న్యూస్):- బాపట్ల జిల్లా : అద్దంకి మండలం ధేనువకొండ సమీపంలో మట్టి తరలించేందుకు తవ్వకాలు జరుపుతుండగా పురాతన సమాధులు వెలుగులోకి వచ్చాయి… ఇవి క్రీస్తు పూర్వం 10…
గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి జనం న్యూస్ జనవరి 21 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…
జయంతి మాత్రమే.. వర్ధంతి లేని మహానేత నేతాజీ బీజేపీ నాయకులు కృష్ణారావు..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 23 (జనం న్యూస్):- మార్కాపురం: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి స్థానిక బాలుర హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ…
ఒంగోలు లో విమానాశ్రయం కోసం స్థలం పరిశీలన..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 23 (జనం న్యూస్): ప్రకాశం జిల్లా: కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామం నందు విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములను కేంద్ర విమానయాన సంస్థ మరియు జిల్లా అధికారులతో కలసి బుధవారం పరిశీలించారు.…
మార్కాపురం లో 300 మంది రక్తదానం..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 23 (జనం న్యూస్): మార్కాపురం: యువనేత రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.…
తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లెలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు.
జనం న్యూస్ తరుపాడు మండలం జనవరి23:- నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని తర్లుపాడు మండలం యం పి పి యస్ లక్ష్మక్కపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రాతపై శిక్షణ ఇప్పించడం జరిగింది. విద్యార్థుల తలరాత మారాలి అంటే వాళ్ళ రాత…
ప్రభుత్వ వైద్యశాలకు 1200 రక్త నమూనా ట్యూబులు పంపిణీ.
నందలూరు మీడియా మిత్రులకు నమస్కారం🙏🙏 ప్రభుత్వ వైద్యశాలకు 1200 రక్త నమూనా ట్యూబులు పంపిణీ. జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.23-01-25 రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నందలూరు ప్రభుత్వ వైద్యశాలకు రక్త కణాల నమూనా…
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు:-కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్
జనం న్యూస్ -జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ మూడో వార్డుకు సంబంధించిన గ్రామ సభను స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించారు ,ప్రతీ పేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం…
లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ
● మండల ప్రత్యేక అధికారి, డిఎఫ్ఓ సతీష్ కుమార్. జనం న్యూస్ జనవరి 23(నడిగూడెం):- లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని మండల ప్రత్యేక అధికారి,డిఎఫ్ఓ సురేష్ కుమార్ అన్నారు అన్నారు. గురువారం మండలంలోని చాకిరాల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తహశీల్దార్…
ప్రజా పాలన గ్రామ సభను విజయవంతం చేయాలి
జనం న్యూస్ జనవరి 23 శాయంపేట మండలం పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ . మారె పెళ్లి రవీందర్ (బుజ్జన్న) మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా రేపు శాయంపేట గ్రామపంచాయతీలో నిర్వహించబడుతున్న గ్రామ సభలో…