• January 23, 2025
  • 38 views
వికలాంగులు పెన్షన్లు తొలగిస్తే సహించేది లేదు

జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులు పెన్షన్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో అన్నారు.…

  • January 23, 2025
  • 28 views
అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు తహసిల్దార్ సత్యనారాయణ

జనం న్యూస్ జనవరి 23 శాయంపేట మండలం ప్రభుత్వం నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరికి అమలుకు చర్యలు తీసుకుంటామని స్థానిక తహసీల్దార్ కాల్వల సత్యనారాయణ తెలిపారు ప్రభుత్వం పథకాల అమలులో భాగంగా మండలంలోని మైలారం జోగంపేల్లి ఆరేపల్లి గట్లకానిపర్తి హుసేన్ పల్లి…

  • January 22, 2025
  • 49 views
తమ తోటి విద్యార్ధి కీ ఆర్థిక చేయూత

జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి విద్యా మందిర్ 2013 14 పదవ తరగతి విద్యార్థులు అదే తరగతికి చెందిన మాల్కడి తిలక్ కీ విద్యార్థికి 82000 ఆర్థిక సాయం అందజేశారు ఈ…

  • January 22, 2025
  • 33 views
గంజాయి, డ్రగ్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి:ఎస్. ఐ అజయ్ కుమార్

నడిగూడెం,జనవరి 22,జనం న్యూస్:- గంజాయి, డ్రగ్స్ పై విద్యార్థులు అవగాహనా కలిగి ఉండాలని ఎస్. ఐ అజయ్ కుమార్ సూచించారు.బుధవారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో గంజాయి,డ్రగ్స్ లపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎస్.…

  • January 22, 2025
  • 44 views
ఉపాధి హామీ పనులు 20 రోజుల పూర్తి చేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామనే నిబంధనను ఎత్తివేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగు జానయ్య జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హత పథకం అర్హులు ఉపాధి…

  • January 22, 2025
  • 30 views
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి:తహశీల్దార్.

జనం న్యూస్ జనవరి 22(నడిగూడెం):- అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం గా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తహశీల్దార్ సరిత అన్నారు.బుధవారంమండలంలోని రత్నవరం,నారాయణపురం, కేశవపురం, తెల్లబల్లి ,కరివిరాల రామచంద్రపురం గ్రామాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. రత్నవరం గ్రామంలో…

  • January 22, 2025
  • 39 views
117 కిలోల గంజాయి దహనం: జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు

జనం న్యూస్ జనవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 53 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 117.8 -కిలోలను, ఎన్ డి పి…

  • January 22, 2025
  • 30 views
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

జనం న్యూస్ జనవరి(22) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలు గురించి అధికారులు తెలపడం జరిగింది ఒకటి ఇందిరమ్మ…

  • January 22, 2025
  • 28 views
జ‌న‌సేన ప్ర‌స్థానంలో మ‌రిచిపోని రోజు జ‌న‌సేన యువ నాయ‌కులు మండ‌లనేని చ‌ర‌ణ్‌తేజ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు జ‌న‌సేన పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజ‌ర్వ్‌పై హ‌ర్షం చిల‌క‌లూరిపేట‌: కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన ను గుర్తిస్తూ జనసేనకు…

  • January 22, 2025
  • 26 views
జ‌న‌సేన ప్ర‌స్థానంలో మ‌రిచిపోని రోజు జ‌న‌సేన యువ నాయ‌కులు మండ‌లనేని చ‌ర‌ణ్‌తేజ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- జ‌న‌సేన పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తింపు, గాజు గుర్తు రిజ‌ర్వ్‌పై హ‌ర్షం చిల‌క‌లూరిపేట‌: కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన ను గుర్తిస్తూ జనసేనకు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com