కార్యకర్తలకు అండగా ఎంపీ అరవింద్
అర్వింద్ ధర్మపురి కార్పస్ ఫండ్ ద్వారా బూత్ స్థాయి కార్యకర్తలకు 1.40 లక్షనలభై వేల రూపాయల చెక్కుల పంపిణీ జనం న్యూస్ జనవరి 22, (జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్):- జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం : మండలంలో భారతీయ…
ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం
జరం న్యూస్ జనవరి 22 కాట్రేని కొన:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామం నుంచి ఉప్పూడి వరకు అయోధ్య బాల రాముని ప్రతిష్టించి మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాదయాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్…
అభివృద్ధి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- గోపాల్ నగర్ నుండి ముళ్ల కత్వ వరకు ఏర్పాటు చేసే డ్రైనేజీ పైపులైను గోపాల్ నగర్ కాలనీ దగ్గర వచ్చేసరికి కొంతమంది ఫ్లాట్ యజమానులు మా స్థలము నుండి పైప్…
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం.ప్రజా పాలన వార్డ్ సభ లో హాజరైన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్
జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా:- ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని 24,27, 36 వార్డ్ లకు సంబంధించిన వార్డ్ సభ నందు తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన రైతు…
అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు చింత ప్రవీణ్
జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- అభినందించి అండగా ఉంటానని హామీ ఇచ్చిన శేరిలింగంపల్లి కాంగ్రేస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, పట్వారి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ గణేష్ నగర్ నివాసి చింత ప్రవీణ్…
వచ్చే స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపులు ఎక్కువ స్థానాల్లో గెలవాలి
రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య జనం న్యూస్ జనవరి 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా… తెలంగాణ రాష్ట మున్నూరు కాపు కుల బాంధవ్యులందరకి నా హృదయపూర్వక నమస్కారములు మున్నూరు కాపు సంఘం ఉత్తర తెలంగాణ (5) ఉమ్మడి జిల్లాల (50)…
ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయండి
జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా… గద్వాల:-విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ కోరింది. ఈ మేరకు మంగళ…
ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోని ఉన్నత లక్ష్యాలను సాధించాలి
జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎమ్మెల్యే సతీమణి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే సతీమణి ఈరోజు గద్వాల నియోజకవర్గం…
పంచాయతీలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మోడల్ పాఠశాల ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో…
జిల్లా పోలీసు కార్యాలయ ఆధునీకరణకు చర్యలు చేపడతాం
రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… రాష్ట్ర హెూం శాఖామాత్యుల శ్రీమతి వంగలపూడి అనిత గారు జిల్లా పోలీసు కార్యాలయాన్ని జనవరి 21న సందర్శించి, పోలీసుల నుండి గౌరవ…