కూతురు జ్ఞాపకార్ధంగా చలివేంద్రం ఏర్పాటు
జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 22వ వార్డులో జలవికాస ఆధ్వర్యంలో బండ విజయ రాజయ్య కూతురు జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో…
కొండపాక శివాలయంలో కన్నుల పండుగ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం
మాజీ సర్పంచ్ దాట్ల విరస్వామి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కొండపాక మాజీ సర్పంచ్ దాట్ల మంగ సమ్మయ్య దంపతుల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కొండపాక…
ఫోర్ట్స్ జాబితాలో GMR
జనం న్యూస్ 07 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఫోర్బ్స్ 2025 ప్రపంచ కుబేరుల జాబితాలో రాజాంకు చెందిన గ్రంథి మల్లిఖార్జునరావు 1,219 స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో సంపన్న వ్యక్తి ఆయనే. ఏప్రిల్ 2? నాటికి…
ట్రాజరీ సర్వీన్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు
జనం న్యూస్ 07 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో శనివారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ట్రేజరి సర్వీస్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలలో ప్రెసిడెంట్గా డి.నవీన్ చంద్ , అసోసియేట్ ప్రెసిడెంట్ గా పి.సురేష్ కుమార్, జిల్లా…
హత్యాయత్నం కేసులో నిందితుడిని కొద్ది గంటల్లోనే అరెస్టు చేశాం
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 07 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై ఏప్రిల్ 5న దాడికి చేసి, హత్యాయత్నంకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన నిందితుడు…
గాయపడిన యువతికి మెరుగైన వైద్యం: శ్రీ కిమిడి కళా వెంకట్రావు
జనం న్యూస్ 07 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గరివిడి మండలం శివరాం గ్రామానికి చెందిన యువతి అఖిలను చీపురుపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా…
ఈ నెలాఖరులోగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక
జనం న్యూస్, ఏప్రిల్ 7 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రెండో విడతలో లబ్ధిదారుల ఎంపికపై అధికార యం త్రాంగం దృష్టిసారించింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తా మని ప్రభుత్వం…
ముస్లింల తర్వాత వంతు క్రైస్తవులదే
జనం న్యూస్, ఏప్రిల్ 7 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సంఘ్ పరివార్ పత్రిక ‘ఆర్గనైజర్’లో ప్రత్యేక కథనం పినరయి విజయన్, రాహుల్ గాంధీ విమర్శల నేపథ్యంలో తొలగింపు న్యూఢిల్లీ : మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని వివిధ…
రామేశ్వరం బండ హనుమాన్ దేవాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 06 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం రామేశ్వరం బండ వికర్ సెక్షన్ కాలనీలో గల హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఆలయాల్లో చలువ పందిర్లు వేసి శ్రీ కోదండ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా…
రంగ రంగ వైభవంగా రాములోరి కళ్యాణంస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
జనం న్యూస్ ఏప్రిల్ 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో సీతారాము ల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.ప్రముఖ…