• January 17, 2025
  • 31 views
జక్కసముద్రం చెరువు వేలం పాట దక్కించుకున్న ఉపసర్పంచ్ కమలాకర్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 16 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్ )శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మలసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ సువర్ణ-అశ్వర్థ రెడ్డి , ఉపసర్పంచ్ కమలాకరరెడ్డి ఆధ్వర్యంలో జక్కసముద్రం చెరువు ను చేపల…

  • January 17, 2025
  • 26 views
రంప యర్రంపాలెం లో హరిదాసు కు ఘన సన్మానం

జనం న్యూస్ జనవరి 16 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ రంప ఎర్రంపాలెంలో హరిదాసును సన్మానించిన గ్రామ ప్రజలు. ధనుర్మాసం సందర్భంగా నెలరోజుల పాటు గ్రామంలో హరినామ సంకీర్తనతో నగర సంకీర్తన చేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామానికి…

  • January 17, 2025
  • 31 views
తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు చదువులు చదివించుటకు నా వంతు కృషి చేస్తాను రెవెన్యూ ఉద్యోగి డి సత్యనారాయణ

జనం న్యూస్ జనవరి 17( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ ) అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, మంప పంచాయతీ పరిధిలో గల తుమ్మలబంధ గ్రామానికి చెందిన సెగ్గె. రత్నం అనారోగ్యం తో ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించింది,…

  • January 17, 2025
  • 27 views
రాబోవు తరాలకు యువత మార్గదర్శకులుగా నిలబడాలని -రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

జనం న్యూస్ 16 జనవరి కోటబొమ్మాళి మండలం. రాష్ట్ర పురోభివృద్ధికి యువత పాత్ర అత్యంత కీలకమైనదని, రాష్ట్ర సంపద సృష్టించడంలో యువకుల కృషి అవసరమని రాబోవు తరాలకు యువత మార్గదర్శకులుగా నిలబడాలని, ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువకులకు రాజకీయాలు అవసరమని యువత…

  • January 17, 2025
  • 33 views
కొత్తమ్మతల్లికి బంగారు అభరణాలు వితరణ

జనం న్యూస్ 16 జనవరి కోటబొమ్మాళి మండలం : స్థానిక శ్రీ కొత్తమ్మతల్లికి విశాఖపట్నంకు చెందిన కుమారి పిన్నింటి లిఖిత 12`420 గ్రాముల బంగారు అభరణాలను గురువారం ఆలయ కార్యనిర్వాహాధికారి వాకచర్ల రాధాక్రిష్ణకు ఆలయ ప్రాంగణంలో అందజేశారు. ఈ కానుకలలో రెండు…

  • January 17, 2025
  • 32 views
వినుకొండలో జరిగే ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా విజయవంతం చేయండి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 16 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు సౌటుపల్లి చిన్నబాబు, కె.మల్లికార్జున్,పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్. సుదీర్ఘ చరిత్ర కలిగిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర…

  • January 17, 2025
  • 27 views
బస్సు బోల్తా ప్రదేశం లో పోలీసు చర్యలు భేష్..

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16 (జనం న్యూస్):- అన్నమయ్య జిల్లా: కురబలకోట మండలంలోని అంగళ్లు సమీపాన గురువారం వేకువజామున బస్సు బోల్తా పడ్డ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మదనపల్లి డిఎస్పి కొండయ్య…

  • January 17, 2025
  • 28 views
విధులకు డుమ్మా కొట్టిన సచివాలయ సిబ్బంది..!

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రము అర్ధవీడు సచివాలయంలో సమయం 11గంటలు అయినా ఆఫీస్ కు సిబ్బంది రాకపోవడం గమనార్హం. ప్రజలు పలు పనుల కోసం…

  • January 17, 2025
  • 26 views
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

జనం న్యూస్ జనవరి 16 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందినారు…

  • January 16, 2025
  • 36 views
ట్రాక్టర్ బోల్తా – ఇరువురు మృతి

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, బేస్తవారపేట మండలం కలగొట్ల వద్ద పొగాకు కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన లో మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి చెందిన కాశయ ,శ్రీను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com