కుందురు నాగార్జున రెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన బిక్క రామాంజనేయరెడ్డి.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 14, (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుందూరు నాగార్జున రెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఐటీ రంగ…
ఘనంగా సంక్రాంతి పండుగ
జనం న్యూస్ 14 జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని రెడ్డిపేట గ్రామం రామారెడ్డి మండలం లోని గాడిలా ప్రేమలత సంక్రాంతి పండుగ స్పెషల్ ముగ్గులు వేయడం జరిగింది పలువురు మహిళలు ముగ్గులు వేసి ఆనందం…
ప్రజా శంఖారావం క్యాలెండర్ ఆవిష్కరణ
చేగుంట జనవరి 14 (ప్రజా శంఖారావం ) మెదక్ జిల్లా చేగుంట మండల పట్టణ కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో రామాయం పేట సీఐ వెంకట రాజా గౌడ్, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రజా శంకరావం క్యాలెండర్…
రొంపిచర్ల మండలంలో మోటమల్లెల గ్రామపంచాయతీలో పలు దేవాలయాల్లో హుండీలు చోరీ.
జనం న్యూస్ (జనవరి 13) చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం. రొంపిచర్ల మండలం లోని మోట మల్లెల గ్రామ పంచాయతీలో ఆదినివారిపల్లి – బి. చెల్లా వాండ్ల వారి పల్లి మధ్యలో ఉన్న ఊడగలమ్మ తల్లి అమ్మవారి హుండీ, ఆదినివారిపల్లి హరిజనవాడలోని మాతమ్మ గుడిలోని…
వస్త్రాలు వితరణ :-ఏగిరెడ్డి నారాయణరావు టిడిపి సీనియర్ నాయకులు
బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి:- మండలం పరిధిలో గల బర్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కీర్తిశేషులు తండ్రి యోగి రెడ్డి వెంకట్ నాయుడు తల్లి భారతి జ్ఞాపకార్థంగా వారి కుమాడు ఏగిరెడ్డి నారాయణరావు అన్నపూర్ణ ఎలక్ట్రికల్ అధినేత టిడిపి సీనియర్ నాయకులు…
గ్రామాల్లో ఘనంగా బోగి మంటలు
జనం న్యూస్ 13జనవరి కోటబొమ్మాళి మండలం: మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం బోగి మంటలు వెలుతురులతో గ్రామాలు కళకళలాడాయి. ఈ పండుగ నాడు తెల్లవారు జామునే యువకులు, పెద్దలు కలసి వీధుల్లో బోగిమంటలు వేశారు. యువకులు ఈ పండుగ కోసం గత…
ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం…
రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు జనం న్యూస్ జనవరి 13 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : ప్రతిభ ఉన్న క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని, విశ్వహిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా…
గిరిజన ప్రజలకు అండగా ఉంటా…
ఏజెన్సీ ప్రజలతో నాకు విడదీయలేని సంబంధం ఉంది రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు.. జనం న్యూస్ జనవరి 13 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : రంపచోడవరం నియోజవర్గం, ఏజెన్సీ గిరిజన ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడు…
జంపపాలెంలో జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలు ప్రారంభం
అచ్యుతాపురం(జనం న్యూస్):ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చైర్పర్సన్ రమా కుమారి,దాడి రత్నాకర్ ప్రారంభించారు.సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలకుఉమ్మడి జిల్లాల నుంచి 17 గుర్రపు జట్లు…
నూతన వస్త్రాలు, బెల్లం పంపిణీ
అచ్యుతాపురం(జనం న్యూస్):సంక్రాంతి పండుగ సందర్భంగా అచ్యుతాపురం పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బందికి మరియుపారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు మరియు బెల్లంను సర్పంచ్ విమలా నాయుడు చేతుల మీదగా పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలోపంచాయతీ సిబ్బంది మరియుపారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.