న్యూస్ ఏప్రియల్:13 ముమ్మిడివరం ప్రతినిధి బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిక్కిరెడ్డి.నేతాజిగారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగింది ఎవరికి ఏ ఆపద వచ్చిననేను ఉన్నాను అని ముందుకు వచ్చి ఏ సమస్యనైనా అధికారులు…
జనం న్యూస్ ఏప్రిల్(13) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ 268 మందికి కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసినాడు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్12-04-2026 రోజు మొగుడంపల్లి మండలం మాడ్గ్గి గ్రామంలో జరిగిన మేత్రి మస్చెందర్ కుమార్తె వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదు వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు…
జుక్కల్ ఏప్రిల్ 13 జనం న్యూస్ రేపు జరగనున్న అంబేద్కర్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని మండలాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పిలుపునిచ్చారు.భారత…
జుక్కల్ ఏప్రిల్ 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో జుక్కల్ గ్రామంలో 99 రోజుల ప్రణాళిక సందర్భంగా “రోడ్డు భద్రత “జాగ్రత్తల విషయంపై ప్రత్యేక గ్రామసభ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ గ్రామ సర్పంచ్…
సమాజంలో శాంతిభద్రతలను కాపాడేది పోలీసు వ్యవస్థ, సీఐ వెంకట్ రెడ్డి,సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, జనం న్యూస్,ఏప్రిల్ 13,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ స్థానిక రైతు వేదికలో పోలీసు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం సర్పంచ్ సుగుణ మల్లారెడ్డి, అధ్యక్షతన…
అంబేద్కర్ విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి,జాతీయ అంబెడ్కర్ అవార్డ్- మంచనపల్లి శ్రీనివాస్ జనం న్యూస్ 13 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ఈ భరత దేశంలో అన్ని వర్గాలకు హక్కులు కలిపించిన మహనీయులు ,రాజ్యాంగ నిర్మాత తన సర్వస్వ ని త్యాగం చేసి…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు ఏప్రిల్ 13 సోమవారం పెబ్బేరు మున్సిపల్ చైర్మన్, అక్కి శ్రీనివాస్ గౌడ్ కి రంగాపురం కాంగ్రెస్ నాయకులు రంగాపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి బాలస్వామి,ఉప సర్పంచ్ పెద్దింటి…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, ఏప్రిల్ 12: హుగ్గెల్లి గ్రామ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో 167 వ పల్లె సంకీర్తన ఘనంగా జరిగింది. గ్రామ ఆంజనేయ స్వామి మందిరం నుండి బయలు దేరిన…
జనం న్యూస్ నందలూరు , కడప జిల్లా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మరియు మాజీ సౌమ్య నాథ స్వామి టెంపుల్ చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాథ్ కుమారుడు, ఇటీవల వివాహం చేసు కున్న శుభ సందర్భంగా, వారి…