పేదరికం నిర్మూలనలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసరం
జనం న్యూస్,ఆగస్టు12,అచ్యుతాపురం: అచ్యుతాపురం ఎంఎస్ఎంఈ భవనంలో పారిశ్రామికవేత్తలతో పి4 సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగాహోం…
జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ అభయాంజనేయ స్వామినే నమః
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈరోజు పోలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు స్వామి వారి యొక్క జన్మనక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో పురస్కరించుకొని స్వామివారికి పంచామృత…
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు జూనియర్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే…….
బిచ్కుంద ఆగస్టు 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకి విద్యార్థులు ఘన స్వాగతం…
భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి
జనం న్యూస్, ఆగస్టు12, అచ్యుతాపురం: చినపూడి గ్రామంలో భూములు సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు స్థానిక పరిశ్రమలో పనులు కల్పించాలని ఈరోజు ఏపీఐఐసీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి జోనల్ మేనేజర్ నర్సింగరావుకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘం నాయకులు…
చుండి రంగనాయకులు డిగ్రీ కళాశాల లో ఇంటెన్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ (IEC) క్యాంపెయిన్ , HIV /AIDS నివారణ అవగాహన కార్యక్రమము
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా…
సబ్ సెంటర్ ను సందర్శించిన డి ఎం ఎచ్ ఓ అప్పయ్య
జనం న్యూస్ ఆగష్టు 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి ఎం ఎచ్ ఓ అల్లం అప్పయ్య శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం సబ్ సెంటర్ ను సందర్శించి ఆ…
జాతీయత,దేశభక్తి, ఐక్యతను చాటిచెప్పే విదంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించిన -బిజెపి..!
జనంన్యూస్. 12.నిజామాబాదు.ప్రతినిధి. ఇందూర్ నగరం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్…
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలే,
ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలి. ఎస్ఐ దుర్గారెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 12, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని గ్రామలలోఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండదని ఎస్ఐ దుర్గారెడ్డి,స్పష్టం చేశారు.మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ.…
అత్యాచారయత్నం ఘటనలో నిందితునికి రిమాండ్ విధింపు
జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కొన రాత్రివేళ ఇంటిలో నిద్రిస్తున్న వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేయడం పై కేసు నమోదు చేసి అరెస్టు…
పాఠశాల ఆవరణలోకి చేరిన వర్షపు నీరు
జనం న్యూస్ ఆగస్టు(12) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి తుంగతుర్తి మండలం కరివిరాల ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు…