పాలాభిషేకాలు
(జనం న్యూస్ 16 భీమారం మండల ప్రతినిధికాసిపేటరవి) భీమారం మండల కేంద్రంలో సోమవారం రోజున కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ , బూనేని సుధాకర్ , బానోత్ విజయ్,చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ లో…
శ్రీ పాప నాశేశ్వరా దేవాలయం లో జరిగిన శ్రీ రుద్ర చండి హోమం లో పాల్గొన్న రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ జూన్ 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఐ డి యల్ రంగాధముని చెరువు రోడ్ లో ఉన్న పాప గుడి శ్రీ పాప నాశేశ్వరా దేవాలయం లో జరిగిన శ్రీ రుద్ర చండి హోమం కార్యక్రమానికి ఆలయ…
మావో లాతొ చర్చలు జరపాలీ…..భౌద్ధిస్ట్ సోసైటి ఇండియా జిల్లా యూనిట్*
(జనం న్యూస్ చంటి జూన్ 16) భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత ప్రధాని అయ్యారు. ప్రజల ప్రాథమిక హక్కులను ముఖ్యం గా జీవించే హక్కును పరిరక్షించే బాధ్యత మీ పై ఉంది.ప్రొణం ఎంతో విలువైనది ఒకసారి మనిషి ప్రాణం…
బిజెపి పాలనపై రచ్చబండ కార్యక్రమం
జనం న్యూస్, జూన్ 17 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి లో సోమవారం బీజేపీ ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ, పరిపాలన…
ఉపాధి హామీ కూలీలకు న్యాయం ఎప్పుడొస్తుంది
(జనంన్యూస్ జూన్ 16 భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి) గత మూడు నాలుగు నెలలుగా ఉపాధి హామీ కూలీలు పని చేసిన కూలికి వేతనాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జానెడు పొట్టకోసం బారెడు కష్టాలు పడుతున్న కూలీలు,…
ప్రసిద్ధ బుద్ధ వనంలో సిబ్బంది లేక నడవని బ్యాటరీ వాహనాలు -పర్యాటకులకు తప్పని తిప్పలు
జనం న్యూస్ – జూన్ 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ప్రపంచ పర్యాటక క్షేత్రమైన నాగార్జునసాగర్ లోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధ వనంలో సిబ్బంది లేక నడవని బ్యాటరీ వాహనాలతో పర్యాటకులకు తప్పని తిప్పలు, నాగార్జునసాగర్ బుద్ధ…
ప్రైవేటు స్కూలు యాజమాన్యాల ఫీజు దోపిడి
సంవత్సర ఫీజు కడితేనే టి సి ఇస్తామని తల్లిదండ్రులకు బహిరంగ మెసేజ్ లు పెడుతున్న డిఏవి స్కూల్ యాజమాన్యం జనం న్యూస్ – జూన్ 16- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని డిఏవి స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిస్తున్న…
జులై 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి – సిఐటియు జిల్లా నాయకులు ఎస్. కె బషీర్
జనం న్యూస్ – జూన్ 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నల్గొండ జిల్లా నాయకులు ఎస్ కె.బషీర్ పిలుపునిచ్చారు.…
సిరికొండలో టియుసిఐ జిల్లా సభలు జయప్రదం చేయండి…!
జనంన్యూస్. 16.సిరికొండ.ప్రతినిధి. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ వెల్లడి విప్లవ కార్మిక వర్గ పోరాటాల బలోపేతం కోసమే సిరికొండలో టియుసిఐ మహాసభలు అని, సిరికొండలో జరిగే టియుసిఐ జిల్లా సభలను జయప్రదం చేయాలని.. సిపిఐ (ఎంఎల్)…
లబ్ధిదారులు మంజురు పత్రాలు అందజేసిన మండల అధ్యక్షులు
జనం న్యూస్ జూన్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని ఖమన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో 22 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సోమవారం అందజేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్…