• April 13, 2026
  • 43 views
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రభంజనం

జనం న్యూస్ ; 13 ఏప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్ధిపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (ఐపిఈ) 2026లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సంవత్సరం కళాశాల విద్యార్థినులు రాష్ట్ర…

  • April 13, 2026
  • 38 views
యాత్రికులకు వసతి భవనం ఏర్పాటు

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి జనం న్యూస్ ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి, దర్శన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయాల అభివృద్ధి…

  • April 13, 2026
  • 36 views
మంత్రి ఆనంకు రామ నారాయణరెడ్డి కి వినతి బిజెపి నాయకులు

జనం న్యూస్ ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమము నిమిత్తము స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి పార్లమెంటరీ…

  • April 13, 2026
  • 37 views
మేం కొన్ని తప్పులు చేశాం!

జనం న్యూస్ 13 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, సర్పంచులను, ఎంపీటీసీ, మండల అధ్యక్షులను కలుపుకొని పోవడంలో విఫలమయ్యాం.మా పాలనలో అందరు…

  • April 13, 2026
  • 41 views
వేలం పాటకు… వెళదాం పధా

జనం న్యూస్, 2026 ఏప్రిల్ 13, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలోని, రామేశ్వర స్వామి, దేవాలయానికి…

  • April 13, 2026
  • 41 views
ఐ డి సి ఎం ఎస్ ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం .

జనంన్యూస్. 13.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఐడీసీఎంఎస్ వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభిచిన సర్పంచ్ భూక్య గంగాధర్. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యంగా రైతులకు వడ్లు దళరులకు అమ్మకుండా…

  • April 13, 2026
  • 35 views
చండూరు గ్రామంలో అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 13 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రజాపాలన…

  • April 11, 2026
  • 51 views
ప్రాణ సంకటంగా మారిన విద్యుత్ తీగలు

ఇళ్లపై పొంచి ఉన్న పెను ప్రమాదం జనం న్యూస్- ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని 4వ వార్డు హాస్పటల్ వెనుక గేటు వద్ద ఉన్న ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు స్థానికులకు కంటిమీద…

  • April 11, 2026
  • 50 views
బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఈ నెల 12 వ తేదీన నుండి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగితాయి అని రాష్ట్ర…

  • April 11, 2026
  • 59 views
పాము కాటుతో అచ్యుతాపురం కేజీబీవి విద్యార్థిని మృతి

పాఠశాల గేటు వద్ద కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళన జనం న్యూస్, ఏప్రిల్ 11,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో శనివారం విషాదంచోటుచేసుకుంది. అచ్యుతాపురం కేజీబీవీలో 7వ తరగతి చదువుతున్న మైలపల్లి నవ్య (12) పాము కాటుకుగురై మృతి చెందింది.…