ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
జనం న్యూస్ మార్చి 13 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో తెంగాణా జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి, శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక…
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
జనం న్యూస్ మార్చి 13 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో తెంగాణా జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి, శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక…
నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
జనం న్యూస్, మార్చి14( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం ఆయన ఢిల్లీకి వెళ్లారు.…
టెన్త్ విద్యార్ధులకు ఉచిత బస్సు ప్రయాణం
జనం న్యూస్ మార్చి 13 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం. శ్రీనివాస రావు అన్నారు.…
ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థికి నేవీలో ఉద్యోగం..
జనంన్యూస్. 13. నిజామాబాదు. సిరికొండ.నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ తెలంగాణ ఆదర్శ పాఠశాలలో&కళాశాలలో పూర్వ విద్యార్థి అయినటువంటి అనుదీప్ ఇండియన్ నావిలో ఉద్యోగం సాధించినందుకు విద్యార్థిని మరియు వారి తల్లిని సత్కరించడం జరిగింది. అనుదీప్ మాట్లాడుతూ తన…
ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు
మునగాల మండల కేంద్రంలో గ్రామ శాలివాహన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మొల్లమాంబ 585 వ జయంతి వేడుకలు రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)…
మహబూబ్ నగర్ జిల్లాలో కోటి తలంబ్రాల దీక్ష
గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా పాల్గొంటున్న భక్తులు ఈ జగమంతా రామమయమే అని చాటుతున్న భక్తులు జనం న్యూస్, మార్చి 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి…
ఆధ్యాత్మిక సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు,
జనం న్యూస్ మార్చి 13 కూకట్పల్లి ప్రతిదీ శ్రీనివాసరెడ్డి బాలనగర్ డివిజన్ పరిధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నందు సంకష్ట హర గణపతి సహిత విజయదుర్గ మాత గజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము, మార్చ్ 4’వ తేదీన విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా,…
హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోండి..!
జనంన్యూస్. 13. నిజామాబాదు. ప్రతినిధి. నిజాంబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచనలు చేశారు. జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందంతో ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. హోలీ పండుగ రోజున తమకు పరిచయం లేని వ్యక్తుల మీద రంగు పోయడం గాని…
కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలపై కపట ప్రేమ చూపుతుంది..!
శానార్తి తెలంగాణ. 13. నిజామాబాదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత చేయకుండా ఉద్యోగాల ఫలితాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ డిచ్ పల్లి మండల ఇన్చార్జి నరసయ్య అధ్యక్షతన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. దీక్షకు ముఖ్యఅతిథిగా…