• December 9, 2025
  • 31 views
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు

జుక్కల్ డిసెంబర్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో…

  • December 9, 2025
  • 27 views
ముఖ్యమంత్రి మన్ననలు పొందిన కలెక్టర్‌ను అభినందించిన కాంగ్రెస్ నాయకులు: జిల్లా సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి.

జనం న్యూస్‌ 09 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జిల్లా కలెక్టర్ ముస్తాబు కార్యక్రమానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కితాబు పలికారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు,…

  • December 9, 2025
  • 29 views
ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్టపరిధిలో చర్యలువిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్‌ 09 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ డిసెంబరు 8,…

  • December 9, 2025
  • 30 views
నాడు-నేడు’ రంగుల బకాయిల నుంచి గిరిజన అభివృద్ధి వరకు: వైఎస్సార్‌సీపీపై గిరిజన శాఖ మంత్రి ధ్వజం!

జనం న్యూస్‌ 09 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఒక్క డీ ఎస్ సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వని ఐదు సంవత్సరాల పాలనపై గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి గారూ!ఉపాధ్యాయులు లేక బోధన స్థంభించిన పాఠశాలలు మీకే గుర్తు…

  • December 9, 2025
  • 29 views
4మాసాల్లో పోక్సో కేసులో నిందితుడికి 20 సం.ల జైలు, జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్‌ 09 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2025 నం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం పట్టణం గాజులరేగకు చెందిన బొండపల్లి…

  • December 9, 2025
  • 45 views
ఎం.ఆర్.ఓ.కోర్టు భవనాలు తక్షణమే నిర్మించాలి – వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి

జనం న్యూస్ డిసెంబర్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణఅనకాపల్లి లో మండల రెవెన్యూ కార్యాలయాలు,కోర్టు భవనాలు యుధ్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్…

  • December 9, 2025
  • 35 views
స్థానిక ఎన్నికల సందర్భంగా వాహనాలు తనిఖీ

జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట స్టేజ్ వద్ద స్థానిక ఎన్నికల సందర్భంగా నాకా బంది నిర్వహించి ప్రతి వాహనాన్ని తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో డి సి పి అంకిత్…

  • December 9, 2025
  • 34 views
.స్థానిక ఎన్నికల సందర్భంగా వాహనాలు తనిఖీ

.జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మాందారిపేట స్టేజ్ వద్ద స్థానిక ఎన్నికల సందర్భంగా నాకా బంది నిర్వహించి ప్రతి వాహనాన్ని తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో డి సి పి అంకిత్…

  • December 9, 2025
  • 34 views
సైబర్ నేరాలపై అవగాహన కల్పించినా ఏసీపి సి సతీష్ బాబు

జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పరకాల ఏసిపి సి సతీష్ బాబు అన్నారు. మండలంలోని ఏంజెపి బాలుర పాఠశాలలో సైబర్ నేరాలపై విద్యార్థులకు…

  • December 9, 2025
  • 46 views
రామారెడ్డి సర్పంచ్ అభ్యర్థి బండి ప్రవీణ్ కు మద్దతుగా

రాష్ట్ర మున్నూరు కాపు మాజీ అధ్యక్షులు గంప చంద్రమోహన్ సర్పంచ్ ఎన్నికల ప్రచారం జనం న్యూస్ డిసెంబర్ 9( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) గంప చంద్రమోహన్, సహచరులు అదేవిధంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాసరావు పటేల్,…