జనం న్యూస్ 15నవంబర్ పెగడపల్లి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకుపెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద బాణాసంచాలు కాలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ…
జనం న్యూస్, నవంబర్ 14,అచ్యుతాపురం: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాన్ని అచ్యుతాపురం శాఖా గ్రంధాలయంలో రిటైర్డ్ హెడ్మాస్టర్ కే కుసుమ కుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.బాలల దినోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14 ఈరోజు హైదరాబాద్ యూసఫ్ గూడా పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ నూతన MLA మిత్రుడు నవీన్ యాదవ్ కు సినిమా యాక్టర్ రియల్ స్టార్ ఆజాద్ తోటి బృందంతో వెళ్లి శాలువా…
జనం న్యూస్, నవంబర్ 14,అచ్యుతాపురం: అంగన్వాడి సెంటర్లకు ప్రీస్కూల్ పిల్లలతో బలోపేతం చేసి,అంగన్వాడి సెంటర్లో ప్రభుత్వ పాఠశాల విలీనం ఆపాలని ఈరోజు దిబ్బపాలెం సచివాలయం వద్ద నిరసన తెలిపి సచివాలయ కార్యదర్శికి వినతి పత్రం అందజేయడం జరిగిందని సీఐటీయూ నాయకులు తెలిపారు.…
జనం న్యూస్ అక్టోబర్ 14( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమేల్ల శంకర్ ) మైనార్టీ గురుకుల సొసైటీ అందిస్తున్న జాతీయ విద్య దినోత్సవం 2025 వేడుకల సందర్భంగా స్థానిక భద్రాచలం మైనారిటీ గురుకులంలో కామర్స్ లెక్చరర్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రముఖ…
జనం న్యూస్ నవంబర్ 14 నడిగూడెం తాము చదువుకున్న పాఠశాలకు పూర్వ విద్యార్థులు కంప్యూటర్ బహుకరించారు.నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004 – 2005 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 14 రేవంత్ రెడ్డి చేసిన అభివృదద్ధికి….కాంగ్రేస్ ప్రజా పాలనకు ప్రజలు తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25…
శానార్తి తెలంగాణ.నిజామాబాద్, నవంబర్ 14. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా నాణ్యమైన విద్యను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. జిల్లా…
జనం న్యూస్ నవంబర్ 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాట్రపల్లి గ్రామంలోని సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14-11-2025 కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల కమిషన్ 24658 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయ పట్ల అంబరాణి అంటిన సంబరాలు జూబ్లీహిల్స్ యూసుఫ్…