• July 6, 2025
  • 25 views
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

జనం న్యూస్ 06 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకఏపీపీటీడీ ఎంప్లాయిస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా శనివారంవిజయనగరం డిపో వద్ద రెండవ రోజు ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంప్లాయిస్ యూనియన్…

  • July 6, 2025
  • 22 views
మా భవాని ‘బంగారం’

జనం న్యూస్ 06 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన రెడ్డి భవాని వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సత్తాచాటింది.కజికిస్తాన్‌లో జరుగుతున్న ఏసియన్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో శనివారం పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించింది.…

  • July 6, 2025
  • 25 views
విశాఖలో బాలికపై అత్యాచారయత్నం

జనం న్యూస్ 06 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకరణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్‌ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్‌ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను…

  • July 5, 2025
  • 24 views
రాజ్యాంగ బద్దంగా ఎదుర్కోలేకనే బహుజన్ సమాజ్ పార్టీ నాయకులపై భౌతిక దాడులు

సీనియర్ జర్నలిస్ట్ పై చర్ల బహుజన్ సమాజ్ పార్టీ మా నాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మరి రాంబాబు జనం న్యూస్ 0 5 జూలై( భద్రాద్రి కొత్తగూడెం ) చర్ల…

  • July 5, 2025
  • 23 views
మార్కాపురం: యువకుడు అదృశ్యం

మార్కాపురం ప్రతినిధి, జులై 05 (జనం న్యూస్): ప్రకాశం జిల్లా మార్కాపురంకి చెందిన చట్ల క్లీమ్స్ స్టోన్ (22) అని యువకుడు ఈనెల 3వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. యువకుడికి ఆరోగ్యం…

  • July 5, 2025
  • 35 views
ఘనంగా బోనాల పండుగ

జనం న్యూస్ జూలై 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం కేంద్రంలో ముదిరాజ్ మత్స్య సహకార సంఘ ఆధ్వర్యంలో,శనివారం పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ముదిరాజ్ కులస్తులు అమ్మవారికి,పంచామృతాలతో అభిషేకము మరియు మహిళ భక్తులచే ధూప దీప నైవేద్యం,…

  • July 5, 2025
  • 28 views
ప్రొఫెసర్ కోదండరాం తో ఒక ప్రయోజనభరితమైన సేవా యాత్ర”

సామాజిక కార్యకర్త కందిబండ సురేష్ జనం న్యూస్ జూలై 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గత నాలుగు సంవత్సరాలుగా, తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడైన ప్రొఫెసర్ ఎం. కోదండరాం తో దగ్గరగా పనిచేసే అరుదైన అవకాశం నాకు లభించిందిని మునగాల మండల…

  • July 5, 2025
  • 28 views
గుర్రాలగొందిలో అలరించిన అష్టావధానం

జనం న్యూస్ ;5జూలై శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;సిద్దిపేట జిల్లాలోని గుర్రాలగొంది గ్రామంలోని అభయాంజనేయ దేవస్థాన అన్నదాన భవనంలో శనివారం కవయిత్రి మంచినీళ్ల సరస్వతి రామశర్మచే అవధానం జరిగింది. ప్రాశ్నికులు అడిగిన అంశాలపై వివిధ ఛందస్సులలో పద్యాలు అందించి, అలరించారు.…

  • July 5, 2025
  • 26 views
కేంద్రీయ విద్యాలయం కోసం భవన నిర్మాణానికి స్థలం పరిశీలించిన అధికారులు

మద్నూర్ జూలై 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం భవన నిర్మాణం చేసేందుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర కమిషనర్…

  • July 5, 2025
  • 31 views
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని హోంమంత్రికి వినతి

మరణ ధ్రువపత్రం వెంటనే ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి జనం న్యూస్,జూలై 05,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమాడక గ్రామం కొండపాలెంకు చెందిన చోడిపల్లి ఎర్రయ్య అనే మత్స్యకారుడు తోటి మత్స్యకారులతో కలిసి జూలై 2న చేపల వేట వెళ్ళాడు.యర్రయ్య…

Social Media Auto Publish Powered By : XYZScripts.com