• April 3, 2025
  • 26 views
బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూని చేస్తుంది

కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూని చేస్తుందని, బాపు చూపిన బాటలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వాడ,…

  • April 3, 2025
  • 25 views
మురికి కాలువను పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గo జోగిపేట్ మున్సిపల్ సంగారెడ్డి జిల్లా 3-4-2025 గురువారం జోగిపేట్ మున్సిపాలిటీలోని 20 వార్డ్ పరిధిలో గల మోరీలో చెత్త, కుప్పలుగా పేరుకుపోయినందువలన, ప్రజలు దాని ద్వారా దోమలు రావడం మరియు దుర్వాసన తో పిల్లలకు, వృద్ధులు…

  • April 3, 2025
  • 24 views
వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ పదవి మాదిగ సామజిక వర్గానికి కేటాఇంచాలి.

తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్. జనం న్యూస్,ఏప్రిల్ 03,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్గా మాదిగ సామాజిక వర్గానికే కేటాయించాలని…

  • April 3, 2025
  • 28 views
శ్రీ మహా చండీ సాహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న “కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు.

జనం న్యూస్ ఏప్రిల్ 03సంగారెడ్డి జిల్లా,పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని నందిగామ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎల్లగోని విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ మహా చండీ సాహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో పటాన్‌చెరు…

  • April 3, 2025
  • 22 views
చట్టాలపై అవగాహనతో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలి

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమ ప్రారంభోత్సవంలో. సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ జనం న్యూస్ ఏప్రిల్ 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )- ప్రజలందరికీ పోలీస్ సేవలు అందించడంతో పాటు ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించేందుకు,మరియు సైబర్ నేరాలు…

  • April 2, 2025
  • 33 views
ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

కోనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన టోకేన్ పద్దతి ప్రకారం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుని రావాలి ధాన్యం తరలింపు కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే జరగాలి 24 గంటల ధాన్యం తరలింపు జరిగేలా వాహనాలను ఏర్పాటు చేసుకోవాలి ధాన్యం…

  • April 2, 2025
  • 34 views
కొండూరులో ఐకెపి సెంటర్ ప్రారంభం..!

జనంన్యూస్. 02. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని కొండూరు గ్రామం లో ఏపీఎం కిరణ్.మరియు సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకారం రవి. ఆధ్వర్యంలో ఈరోజు ఐకెపి సెంటర్ ప్రారంభించడం అయినది. రైతులు వినియోగించుకోవాలని…

  • April 2, 2025
  • 38 views
ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

మొత్తం 2343 మందికి 2339 మంది హజరు …నలుగురే గైర్హాజరు మొత్తం 99.82 శాతం విద్యార్థులు హాజరు పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు నిర్వహించిన పోలీసులు జనం న్యూస్ ఏప్రిల్ 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) కోదాడ…

  • April 2, 2025
  • 35 views
గజ్వేల్ లో శ్రీ వెంకటేశ్వర పెట్రోల్ బంక్ ప్రారంభం

జనం న్యూస్, ఏప్రిల్ 3 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి ముట్రాజ్ పల్లి వెళ్లే రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర పెట్రోల్ బంక్ బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు పెట్రోల్…

  • April 2, 2025
  • 38 views
చింతా రాహుల్ ను ఘనంగా సన్మానం

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 2 పి ఆర్ టి యు టి ఎస్ ఏన్కూర్ మండల అధ్యక్షుడు చింతా రాజు కుమారుడు గ్రూప్ వన్ లో 467.5 మార్కులతో డీఎస్పీ లేక ఆర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com