• April 2, 2025
  • 35 views
గోసంగి ముద్దుబిడ్డ విగ్రహాన్ని దర్శించుకున్న తెలంగాణ గోసంగి అధ్యక్షుడు..!

జనంన్యూస్. 02. నిజామాబాదు. సిరికొండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని ఒంగోలు జిల్లాలో.మండలం. పెద్ద చెర్లోపల్లి లోని గ్రామం ఎంగాలా పురం (ఎర్రగడ్డ పాడు ) లోని గోసంగి కుల మూల పురుషుడు బిరినీడు గోసంగి ముద్దుబిడ్డ యుద్ధ వీరుడు విగ్రహాన్ని గోసంగి…

  • April 2, 2025
  • 53 views
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి

ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వినతిపత్రం అందచేత జనం న్యూస్, ఏప్రిల్2,జూలూరుపాడు( రిపోర్టర్ జశ్వంత్): జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని జూలూరుపాడు ప్రెస్ క్లబ్ ( సీనియర్స్ ) ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వినతిపత్రం అందచేశారు ఈ సందర్భంగా…

  • April 2, 2025
  • 30 views
.కర్నె రాధాకృష్ణ బంధుమిత్రుల అభినందనలు

జనం న్యూస్ ఏప్రిల్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తమిళనాడులోని నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ నుండి కర్నె రాధాకృష్ణ డాక్టరేట్ పట్టాను పొందారు యూనివర్సిటీ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎన్ ఎఫిషియంట్ వి…

  • April 2, 2025
  • 40 views
తపాల శాఖ ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు

జనం న్యూస్ మార్చి ఏప్రిల్ 02(నడిగూడెం) భద్రాచలం రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి చేరుస్తుందని బుధవారం నడిగూడెం మండలం సిరిపురం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ షేక్ నజీరుద్దీన్ తెలిపారు. భక్తులు అంతరాలయ అర్చన తలంబ్రాలకు…

  • April 2, 2025
  • 25 views
ఇబ్రహీంపట్నం మండలంలో రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, ఏప్రిల్ 2, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది, సన్న బియ్యం పంపిణీ…

  • April 2, 2025
  • 34 views
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు

జనం న్యూస్ 02 ఏప్రిల్ – వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దేవనోని గూడెం గ్రామంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్…

  • April 2, 2025
  • 32 views
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం లో ఘనంగా సర్వాయి పాపన్న 315 వ వర్దంతి

ముఖ్య ఆదిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..సర్దార్ సర్వాయి పాపన్న పెరు జనగామ జిల్లాకు పెట్టాలి..జక్కే వీరస్వామి గౌడ్సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // జమ్మికుంట //…

  • April 2, 2025
  • 35 views
తాటి చెట్టు ప్రమాదం లో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి

గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ (జమ్మికుంట).. సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకమైన గండి రంజిత్ కుమార్ గౌడ్…

  • April 2, 2025
  • 60 views
నిరుద్యోగులకు శుభవార్తప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశం..!

జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 04-04-2025 న తేదీన ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి. పి మధుసూదన్ రావు గారు తెలియజెసినారు.ఇట్టి ఉద్యోగ మేళాకు…

  • April 2, 2025
  • 30 views
సామాన్యులకు అందనంత ఎత్తులో పసిడి

జనం న్యూస్ ఏప్రిల్ 02 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బంగారం ధరలు పైపైకి వెళ్తున్నాయి. సామాన్యు లకు అందనంత ఎత్తులో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నా యి, ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర నిన్న…

Social Media Auto Publish Powered By : XYZScripts.com