పేదలపై బారాలు మోపే విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై రిపోర్టర్ సలికినీడి నాగు వామపక్షాలు, ప్రజా సంఘాల నిరసన చిలకలూరిపేట కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసమే విద్యుత్ స్మార్ట్ మీటర్లను రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వామపక్షాలు,…
పేదరికం లేని సమాజం కోసమే ముఖ్యమంత్రి పీ-4కు శ్రీకారం చుట్టారు ప్రత్తిపాటి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 5 రిపోర్టర్ సలికినీడి నాగు గ్రామాలకు చెందిన ఎన్నారైలతో స్థానిక నాయకులు సమన్వయం చేసుకొని, పీ-4ను విజయవంతం చేయాలి :ప్రత్తిపాటి. 9,800 బంగారుకుటుంబాల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు, నాయకులు పనిచేయాలి…
కాట్రేని కొన ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కొన మండలంలో కాట్రేనికోన గ్రామం నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్ళి గత…
బట్టాపూర్ లో కరెంట్ షాక్ తో గేదె మృతి*
జనం న్యూస్ జూలై 04:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామానికి చెందిన కూతురు ఆశన్న కు చెందిన గర్భంతో ఉన్న సుమారు 80వేలు విలువ చేసే గేదె విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఆశన్న ఇచ్చిన సమాచారం మేరకు…
ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి
జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య జయంతిని శు క్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం, నాయకులు పూలమాలలు వేసి…
.టి యు ఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండలం అధ్యక్షులనిగా నాగరాజు
జనం న్యూస్ జులై 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో (టి యు ఎఫ్) తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ శాయంపేట మండల అధ్యక్షుడు ఇమ్మడి శెట్టి రవీందర్…
గల్లంతైన మత్స్యకారుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది
ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూలై 05, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం కొండపాలెం గ్రామానికి చెందిన చోడిపల్లి ఎర్రయ్య చేపలు వేటకు వెళ్లి చేపను బయటకు తీసే సమయంలో యర్రయ్య సముద్రంలో గల్లంతు అయ్యారు.రోజులు గడుస్తున్నా…
జుక్కల్ ఎస్సైగా నవీన్ చంద్ర. ….
జుక్కల్ జులై 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో నూతనంగా ఎస్సై గా నవీన్ చంద్ర శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు కామారెడ్డి విఆర్ లో ఉన్న అయినను జుక్కల్ ఎస్సైగా ఎస్పీ రాజేష్ చంద్ర నియమించారు.…
నేడు శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ తల్లి దేవస్థానము వద్ద వేలంపాట
జనం న్యూస్. జూలై 4. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండల పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామశివారులోగల శ్రీపలుగు మీది నల్ల పోచమ్మ తల్లి దేవస్థానము వద్ద శనివారం నాడు బహిరంగంగా వేలం పాట ఉన్నట్లు దేవాదాయశాఖ కార్యనిర్వహణ అధికారి…
పాడేరు గ్రామ కమిటీ ఎన్నిక పరిశీలకులు : బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జులై 5 ఇంకా పల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం పాడేరు నియోజకవర్గంలో సంస్థాగత ఎన్నికలు నియోజవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈరోజు ఉదయం…