రాబోవు తరాలకు యువత మార్గదర్శకులుగా నిలబడాలని -రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
జనం న్యూస్ 16 జనవరి కోటబొమ్మాళి మండలం. రాష్ట్ర పురోభివృద్ధికి యువత పాత్ర అత్యంత కీలకమైనదని, రాష్ట్ర సంపద సృష్టించడంలో యువకుల కృషి అవసరమని రాబోవు తరాలకు యువత మార్గదర్శకులుగా నిలబడాలని, ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువకులకు రాజకీయాలు అవసరమని యువత…
కొత్తమ్మతల్లికి బంగారు అభరణాలు వితరణ
జనం న్యూస్ 16 జనవరి కోటబొమ్మాళి మండలం : స్థానిక శ్రీ కొత్తమ్మతల్లికి విశాఖపట్నంకు చెందిన కుమారి పిన్నింటి లిఖిత 12`420 గ్రాముల బంగారు అభరణాలను గురువారం ఆలయ కార్యనిర్వాహాధికారి వాకచర్ల రాధాక్రిష్ణకు ఆలయ ప్రాంగణంలో అందజేశారు. ఈ కానుకలలో రెండు…
వినుకొండలో జరిగే ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా విజయవంతం చేయండి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 16 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు సౌటుపల్లి చిన్నబాబు, కె.మల్లికార్జున్,పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్. సుదీర్ఘ చరిత్ర కలిగిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర…
బస్సు బోల్తా ప్రదేశం లో పోలీసు చర్యలు భేష్..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16 (జనం న్యూస్):- అన్నమయ్య జిల్లా: కురబలకోట మండలంలోని అంగళ్లు సమీపాన గురువారం వేకువజామున బస్సు బోల్తా పడ్డ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మదనపల్లి డిఎస్పి కొండయ్య…
విధులకు డుమ్మా కొట్టిన సచివాలయ సిబ్బంది..!
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రము అర్ధవీడు సచివాలయంలో సమయం 11గంటలు అయినా ఆఫీస్ కు సిబ్బంది రాకపోవడం గమనార్హం. ప్రజలు పలు పనుల కోసం…
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
జనం న్యూస్ జనవరి 16 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందినారు…
ట్రాక్టర్ బోల్తా – ఇరువురు మృతి
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, బేస్తవారపేట మండలం కలగొట్ల వద్ద పొగాకు కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన లో మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి చెందిన కాశయ ,శ్రీను…
ట్రావెల్ బస్సు బోల్తా – మార్కాపురం ప్రయాణీకుల కు గాయాలు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16, (జనం న్యూస్):- అన్నమయ్య జిల్లా: శ్రీ లక్ష్మీ నరసింహా ట్రావెల్స్ (యస్ యల్ యన్ యస్ టీ) బస్సు ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగుళూరు వెళ్తుండగా అన్నమయ్య జిల్లా కురబలకోట…
మధుర గ్రామంలో చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి
జనం న్యూస్. జనవరి 16. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన హత్నూర మండలంలోని మధుర గ్రామంలో గురువారంనాడు ఉదయం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధుర…
మొక్కజొన్న పంటని నాశనం చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం
జనం న్యూస్ బద్రి… గురజాల జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కటకం.అంకారావు కారంపూడి మండలం పెద్దకొదమగుండ్లలో జనసేన నాయకులు మాడ.రామకృష్ణ మొక్కజొన్న పంటను కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలుసుకొని ఫోన్ లొ మాడ రామకృష్ణతో మాట్లాడిన గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ…