మూడు రోజులు వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు
జనం న్యూస్ ఏప్రిల్ 04 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రానున్న మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశమున్నదని అంచనా వేసింది. గురు,…
రైతులను భయపెడుతున్న మబ్బులు
మారుతున్న వాతావరణం.. ఆందోళన చెందుతున్న రైతులు… జనం న్యూస్ ఏప్రిల్ 03(నడిగూడెం) ఇటీవల వాతావరణంలో చోటు చేసుకుంటున్నా విపరీత పరిణామాల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ సమయంలో వర్షం కురుస్తుందో కూడా తెలియని పరిస్థితిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
50 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించిన ఎఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్
మద్నూర్ ఏప్రిల్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ లో నూతన మండలంగా ఏర్పడ్డ డోంగ్లి మండల అభివృద్ధికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా దృష్టి సాధిస్తున్నారు , డోంగ్లి గ్రామంలో సిసి రోడ్ల…
ఉద్యోగులు,పెన్షనర్ల హామీలపై పోరాడండి. తాతి రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే అన్నా సూచన
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 3. ఎన్నికలకు ముందు ఎంప్లాయర్ మరియు పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పోరాడి వాటిని సాధించేందుకు కృషి చేయాలని మార్కాపురం నియోజకవర్గ ఎంప్లాయర్ మరియు పెన్షనర్ల విభాగం నూతన అధ్యక్షులుగా నియమితులైన తర్లుపాడు…
ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
మున్సిపల్ కమిషనరును ఆదేశించిన ఎమ్మెల్యే కూనంనేని జనం న్యూస్ 03 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) కొత్తగూడెం/పాల్వంచ : కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీల పరిధిలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రయాణికులు, పాదచారుల…
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న తాసిల్దార్ జివి సుబ్బారెడ్డి పేర్కొన్నారు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మన గృహాల్లో జరిగే శుభకార్యాలను విలాసవంతంగా ఘనంగా నిర్వహించుకుంటామని కానీ మన చుట్టుపక్కల ఉన్న నిరుపేదలు నిరాశలను గుర్తించి వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించటం…
దాతృత్వాన్ని చాటుకున్న పోలేపల్లి జనార్దన్
జనంన్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 3 తర్లుపాడు మండల తర్లుపాడు హిందూ స్మశాన అభివృద్ధికి తర్లుపాడు మండల ప్రజల అవసరార్థం చనిపోయిన వ్యక్తులను భద్రపరిచే ఏసీ ఫ్రిజర్ బాక్స్ ని తర్లుపాడు గ్రామ వాసి , వాసవి సత్ర సముదాయాల జాయింట్…
లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్రని విజయవంతం చేయండి..
డి.ఎస్.పి, జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ జనం న్యూస్, ఏప్రిల్ 4( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ కుమార్) బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీన ఆదిలాబాద్…
నిజామాబాద్ నుండి భద్రాచలం కళ్యానానికి కదిలిన గోటి తలంబ్రాలు
30కిలోల గోటి తలంబ్రాలు అందించిన నిజామాబాద్ భక్తులు రామకోటి రామరాజుకు గోటి తలంబ్రాలు అందజేత రామకోటి రామరాజు ప్రోత్సాహంతోనే 2సారి పాల్గొన్నాము జనం న్యూస్, ఏప్రిల్ 4 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ లోని…
కొత్తగూడెం నియోజవర్గ బీఎస్పీ అధ్యక్షుడుగా. కురుమేల్ల శంకర్ నియమాకం.
అభినందనలు తెలిపిన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు. పార్టీలోకి ఆహ్వానించిన. బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షులు. తడికేల శివకుమార్ జనం న్యూస్ 03 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చుంచుపల్లి మండల పరిధిలోని.…