• April 11, 2025
  • 47 views
ఫలించిన స్వప్నం, భక్తుల సహకారంతో ఆంజనేయ స్వామి ఆలయ పనులు పూర్తి

ఆలయ చైర్మన్ అప్పారావు. జనం న్యూస్,ఏప్రిల్ 11,జూలూరుపాడు:మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో కొలువై ఉన్న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం గురించి పరిశీలించినట్లయితే సుమారుగా 1965 – 66 వ సంవత్సరాలలో చావా రామయ్య అనే హనుమంతుని భక్తుడు చిన్న పందిరి…

  • April 11, 2025
  • 30 views
శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన సందర్బంగా శ్రీ మణికంఠ సేవసమితి ఆద్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహపడిపూజ కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ మణికంఠ సేవసమితి ఆద్వర్యంలో పంచమి కాలనీ శ్రీ మరెమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ఉత్తరణక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ అయ్యప్పస్వామి జన్మదిన సందర్బంగా మహపడిపూజ నిర్వహించడం జరిగినది. ఈ…

  • April 11, 2025
  • 23 views
భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఆఫీస్ నందు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర బిజెపి ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 22వ బూతు 23 24 బూతు సభ్యులు మహాత్మ జ్యోతిరావు పూలే 118 వ జయంతి సందర్భంగా…

  • April 11, 2025
  • 26 views
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.

తల్లిపాల ప్రాముఖ్యత పోషక విలువలు. పోషణ-పక్షం కార్యక్రమంతో పిల్లలకు బాలింతలకు పిల్ల తల్లులకు గర్భిణీలకు అవగాహన కార్యక్రమం అంగన్వాడి టీచర్ సుకినే మాలతి జనం న్యూస్ 11 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) పిల్లలు పోషకాహారం తింటేనే…

  • April 11, 2025
  • 25 views
విద్యార్థి విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఐదో మహాసభ ని జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఎల్ రవి జనంన్యూస్ ఏప్రిల్ 11 వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా(నూగుర్ )వెంకటాపురం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు ఖమ్మం జిల్లాలో ఈనెల 25 26 27న మూడు…

  • April 11, 2025
  • 26 views
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

జనం న్యూస్, ఏప్రిల్ 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి గంజాయి పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మడం వ్యాపారం గా మలుచుకొని అమాయక యువతను గంజా మత్తుకు బానిసలను చేస్తూ పలుకేసులలో నిందుతుడు అయిన షేక్ ఆసిఫ్@ షేర్…

  • April 11, 2025
  • 27 views
గిరిజన ప్రంతల అభివృద్ధి కై తొడ్పాటు..!

జనంన్యూస్. 11. సిరికొండ. ప్రతినిధి. భారత ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ & రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి…

  • April 11, 2025
  • 29 views
బి.సి.జన గణన జరిపించడమే మహాత్మా జ్యోతి రావు పూలే కు అందించే నిజమైన జయంతి కానుక.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాల కులగణన జరిపి జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఫలాలు ఫలితాలు నిష్పాక్షికంగా అందించడమే మహాత్మ జ్యోతిరావు పూలే కి…

  • April 11, 2025
  • 25 views
విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిబా పూలే …. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం జ్యోతిభా పూలె స్పూర్తి తో మెరుగైన విద్య అందించేందుకు పటిష్ట చర్యలు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలి కుల వివక్ష నిర్మూలనతో నవ సమాజ నిర్మాణం సాధ్యం మహాత్మ జ్యోతిబా…

  • April 11, 2025
  • 34 views
అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం పై అవగాహన

జనం న్యూస్ ఏప్రిల్ (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం నాలుగో సెంటర్లో శుక్రవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. పోషణ పక్షం పథకం ముఖ్య…

Social Media Auto Publish Powered By : XYZScripts.com