• August 22, 2025
  • 40 views
జోగిపేట ముదిరాజ్ సంఘం ఆవరణలో”శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

జనం న్యూస్ 22- 8- 2025 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి జోగిపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆవరణలో ఈరోజు ఉదయం ముదిరాజుల కుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ చేపట్టే కార్యక్రమానికి భారీ సంఖ్యలో ముదిరాజ్…

  • August 22, 2025
  • 38 views
మట్టి వినాయక విగ్రహాల” పంపిణీ చేసిన ‘జనసేన నాయకులు అవనాపు విక్రమ్’

జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అంజనీపుత్ర చిరంజీవి సేవ సంఘం & అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఘననాధుని మట్టి…

  • August 22, 2025
  • 37 views
విజయనగరంలో పేకాట రాయుళ్లు అరెస్ట్‌: సీఐ

జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం శుద్ధ వీధిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు టూ టౌన్‌ సీఐ టి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఎస్‌.బంగారునాయుడు ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన…

  • August 22, 2025
  • 36 views
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO

జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముబేషన్‌కు…

  • August 22, 2025
  • 40 views
ఎర్ర జెండా ముద్దుబిడ్డ అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబుఎర్ర సురీడ మీ పోరాట స్పూర్తితో ప్రజా, కార్మిక పోరాటాలు కొనసాగిస్తాం.ఎర్రసూర్యుడు అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబు 5 వ వర్ధంతి కార్యక్రమంలో కార్మిక ముఠా జట్లు మేస్త్రీలు.

జనం న్యూస్ 22 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మార్క్సిజం, లెనినిజం అజేయం అని నమ్మి కమ్యూనిజాన్ని ఊపిరిగా భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ), ప్రజా, కార్మిక సంఘాల నిర్మాణ పటిష్టత కోసం చివరి శ్వాస…

  • August 22, 2025
  • 46 views
ఫెర్టిలైజర్ డీలర్లతో విశృత సమావేశం

గంగారం మండలం మహబూబాబాద్ జిల్లా జనం న్యూస్ ఆగస్టు 21 (నూకల రవీందర్) మండలం లోని రైతు వేదిక మండల వ్యవసాయ అధికారి వేణు యాదవ్. ఫర్టిలైజర్ డీలర్లతో సమావేశం గురువారం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గంగారం బాలకిషన్…

  • August 21, 2025
  • 42 views
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వినతి

,జనం న్యూస్,ఆగస్టు21,అచ్యుతాపురం: అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు,సంక్షేమ పథకాల అమలు చేయాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టి డిటీ శ్యామ్ కి మరియు ఎంపీడీవో కార్యాలయం వద్ద పెన్షన్ డ్యూటీ మినహించాలని ధర్నా చేసి…

  • August 21, 2025
  • 42 views
పల్లె కళల కుంచే కాపు రాజయ్య

జనం.న్యూస్ :21 ఆగస్టు గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;గ్రామీణ ప్రాంతాల బ్రతుకుచిత్రాను కుంచెద్వార కదిలించి అంతర్జాతీయ ఖ్యాతి గరించిన కీర్తిశేషులు డాక్టర్ కాపు రాజయ్య సేవలు అమోఘమని సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, బస్వ రాజ్ కుమార్, నల్ల…

  • August 21, 2025
  • 45 views
శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

జనం న్యూస్ ఆగష్టు 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని ఎస్ ఐ.ప్రవీణ్ కుమార్ తెలిపారు,గణేష్ మండపాల నిర్వాహకులు పాటించవలసిన నియమనిబంధనలు, గురించి ఎస్ఐ. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గణేష్ మండపాల పూర్తి…

  • August 21, 2025
  • 62 views
సంచార జాతుల కోసం భారతీయ జనతా పార్టీస్ఫూర్తి కార్యక్రమం

జనం న్యూస్ ఆగస్టు 21 ముమ్మిడివరం ప్రతినిధి డా. బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన గ్రామంలో సంచార జాతుల స్పూర్తి సమావేశం లో భాగంగా సంచార జాతులకు సంబంధించిన చెంచు కులస్తులను మరియు బేడ (బుడ్గ) జంగం…