• August 6, 2025
  • 12 views
గట్టుపల్లి లో భారీ వర్షం

జనం న్యూస్ ఆగస్టు 06 వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లిలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి నాళాలు నిండి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గ్రామంలోని…

  • August 6, 2025
  • 12 views
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా..!

జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి. న్యూస్ ఢిల్లీ. దేశం లోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన చేసి జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా బీసీలకు 42% రిజర్వేషన్ సాధన కొరకు ఢిల్లీ పెద్దలకు 42% బిల్లు పంపితే ఏలాంటి…

  • August 6, 2025
  • 17 views
రహదారిపై మరమ్మతులు చేయించిన! హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి

జనం న్యూస్. ఆగస్టు5. సంగారెడ్డి జిల్లా. హత్నూర. మండల కేంద్రమైన హత్నూర గ్రామం నుండి దౌల్తాబాద్ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగామారి అటు ప్రజలు ఇటు వాహనదారులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హత్నూర గ్రామ యువకులు ఈ విషయాన్ని…

  • August 6, 2025
  • 11 views
తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ర్యాలీ

జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సాయి కృష్ణ అన్నారు తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రాథమిక…

  • August 6, 2025
  • 21 views
నూతన కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు ను కలిసిన చెట్టిచెర్ల టీడీపీ లీడర్స్

బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 06 (జనం న్యూస్): ఇటీవల నూతనంగా కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పూనూరు భూపాల్ రెడ్డి ని కంభం మార్కెట్ యార్డ్ నందు మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలువాతో సత్కరించి, పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేసిన…

  • August 6, 2025
  • 13 views
గుమ్మిర్యాల్ గ్రామంలో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించిన-ఎస్ ఐ పడాల రాజేశ్వర్

జనం న్యూస్ ఆగస్టు 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలో మంగళవారం రోజునా ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంనిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల ఎస్‌.ఐపడాల రాజేశ్వర్ పాల్గొని గ్రామ ప్రజలకు సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తలు, గంజాయి…

  • August 6, 2025
  • 12 views
సీఐ పి రంజిత్ రావు కు సన్మానం చేసిన నాయకులు

జనం న్యూస్ ఆగష్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు టిపిసి లో నిర్వహించిన తెలంగాణ పోలీస్ డ్యూటీ మీటిలో 2025 సంవత్సరం కు స్టేట్ లెవెల్ లో…

  • August 6, 2025
  • 10 views
విజయనగరం జిల్లాలో పేలుతున్న నాటు తుపాకీ…

జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కొత్తవలస(M) ముసిరాంలో సిమ్మ అప్పారావు సమీప బంధువును నాటుతుపాకీతో మంగళవారం సాయంత్రం కాల్చి చంపిన సంగతి తెలిసిందే. డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ షణ్ముఖ రావు, డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌…

  • August 6, 2025
  • 14 views
విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలకొట్టండని పిలుపిచ్చిన లోకేష్ బాబు గారు నోరు మూగబోయిందా…?వామపక్ష, ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతలు బుగత అశోక్, తమ్మినేని సూర్యనారాయణ ల ఆగ్రహం.

జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను విద్యుత్ చార్జీలు, అదానీ స్మార్ట్ మీటర్లుతో నిలువు దోపిడి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ,…

  • August 6, 2025
  • 16 views
విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే ఏజన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 06 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డిప్లమా, ఇంజనీరింగు, డిగ్రీ మరియు టెక్నికల్ గ్రాడ్యుయేట్లును లక్ష్యంగా చేసుకొని విదేశాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడే…

Social Media Auto Publish Powered By : XYZScripts.com