గురు పౌర్ణమి సందర్భంగా గురువులను సత్కరించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 10 రిపోర్టర్ సలికినీడి నాగు అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం.తత్పదం దర్శితం యేన తస్మై గురవే నమః. ఆషాడమాసం, బహుళ పౌర్ణమిని పురస్కరించుకొని చిలకలూరిపేట లోని తెలుగు రచయిత గురువులను బిజెపి…
ప్రజలకు సూచనలు – జైనూర్ పోలీస్.
జనం న్యూస్ 10జూలై. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. గత కొన్ని రోజులుగా జైనూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రింద పేర్కొన్న సూచనలు పాటించగలరు: నదులు, వాగులు, చెరువుల…
హైకోర్టు ఇచ్చిన గడువుకు ముందే బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలి
జనం న్యూస్ జూలై 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను 2025 సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని,ఈ తీర్పు బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎటువంటి అడ్డంకి కాదని, రాష్ట్ర…
పౌర్ణమి సందర్భంగా పెద్దమ్మకు ప్రత్యేక పూజలు.
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 10(పయనించే సూర్యుడు న్యూస్ (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి ఆషాడ మాస చండీ హోమం మరియు శాకాంబరీ దేవి అలంకారం గోపూజ సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, మహా మంగళహారతి,…
భక్తిశ్రద్ధలతోగురు పౌర్ణమి వేడుకలు
సాయిబాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూలై10,అచ్యుతాపురం: గురు పౌర్ణమి సందర్భంగా అచ్యుతాపురం లోని ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా స్వామి వారిని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు.ఆలయ కమిటీ వారు ఆహ్వానించి వేద పండితులతో ఆశీర్వాదం…
మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
జనం న్యూస్ 11జులై పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోఈరోజు పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మారపల్లి ఎల్లేష్, చైర్మన్ రాములు గౌడ్ తో కలిసి పరిశీలించారు.మార్కెట్ యార్డులో ఉన్న బండరాళ్లు తొలగించి…
మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 10 రిపోర్టర్ సలికినీడి నాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించడంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 34 వార్డు…
క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం ఏర్పాటు
జనం న్యూస్ జూలై 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నర్సింహులగూడెం గ్రామంలో గురువారం నిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని టీబి నోడల్ పర్సన్ లింగం రామకృష్ణ…
బూత్ లెవల్ శిక్షణ కార్యక్రమం.
జనం న్యూస్ 10జులై పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో మండల తహసీల్దార్ కార్యాలయం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులకు ఎన్నికల అంశం పై శిక్షణ కార్యక్రమం తహసీల్దార్ బి. రవీందర్,…
మున్సిపల్ కార్యాలయంలో సస్పెండ్ అయిన ఉద్యోగుల కు ఉద్యోగాలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 10 రిపోర్టర్ సలికినీడి నాగు ఒక మహిళ ఉద్యోగి గంగ భవాని చేసిన అవినీతి కుంభకోణం లో సస్పెండ్ అయిన ఉద్యోగులు ఈ విచారణ రోజు రోజుకి లేట్ అవుతుండడంతో ఉద్యోగుల పై…