జనం న్యూస్ నవంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) కాట్రేనికోన, : యువత ఆర్థికాభివృద్ధి చెందటానికిటిడిపి ప్రభుత్వం ఎంత గానో కృషి చేస్తుందని కాట్రేని కోన మండల తెలుగు యువత అధ్యక్షుడు వం గా దుర్గా బాబు పేర్కొన్నారు, కాట్రేనికోన…
ప్రెస్ క్లబ్ సభ్యులు ( జనం న్యూస్13 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలంలోని బూర్గపల్లి గ్రామపంచాయతీ నుండి గేర్రగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణం పనులను 14 మే నెలలో చెన్నూర్ నియోజకవర్గం రాష్ట్ర మంత్రి గడ్డం…
జనం న్యూస్ నవంబర్ 13 కాట్రేనికోన మన డా. బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొన్న సంభవించిన విపత్కర పరిస్థితి మోంత తుఫాన్ సమయంలో ముందుగా జిల్లా ప్రజలను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే ఆర్ధిక నష్టం, ప్రాణ నష్టం లేకుండా…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 – 11- 2025 అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 – 11- 2025 ఉదయం *8.45 గంటలకు తొలి రౌండ్ ఫలితలు అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరో 24…
జనం న్యూస్,నవంబర్ 14,అచ్యుతాపురం: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అచ్యుతాపురం శాఖా గ్రంథాలయం నందు నవంబర్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు వారం రోజులపాటు వివిధ పోటీలు నిర్వహించబడతాయని,ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం…
జనం న్యూస్ నవంబర్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ పాడేరు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ సంస్థగత ఎన్నికల్లో మండల కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ…
సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ వీరేశం జనం న్యూస్ నవంబర్(13): ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన జెట్టి.కుసమకుమార్ వారి నివాసంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13- 11- 2025 కురుమూర్తి స్వామి ఆశీస్సులు ప్రజా ప్రభుత్వంపై ఉండాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బ్రహ్మోత్సవం సందర్భంగా స్పీకర్ తో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర…
జనం న్యూస్, నవంబర్ 13,అచ్యుతాపురం:చోడవరం మండలం వెంకన్నపాలెంలో నూతనంగా హెరిటేజ్ డైరీ చిల్లింగ్ సెంటర్ ను జోనల్ మేనేజర్ వి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా రీజనల్ మేనేజర్ పి తులసి నాయుడు మాట్లాడుతూ చోడవరం,అనకాపల్లి, కోటపాడు,దేవరాపల్లి,సబ్బవరం మండలాల నుంచి…