• November 12, 2025
  • 39 views
ఆర్య వైశ్య సంఘ కార్తీక వన సమారాధన

జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, కాట్రేనికోన మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమo కాట్రేనికోనలోని గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు.మండలం లోని ఆర్య వైశ్యలు అంతా…

  • November 12, 2025
  • 43 views
ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం మరింత పేద విద్యార్థులకు మంచి విద్య ప్రభుత్వం అందిస్తే ప్రైవేట్

స్కూళ్లకు స్థానం లేదు. సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ డి వీరేశం జనం న్యూస్ నవార్త:సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ మాట్లాడుతూ — ప్రైవేట్ విద్యాసంస్థలను తొలగించి, ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యను బలోపేతం చేస్తే…

  • November 12, 2025
  • 39 views
శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖాదర్ వల్లి 134 వ ఉరుసు మహోత్సవానికి ఎం. పి మేడా రఘునాథ రెడ్డి కి ఆహ్వానం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. సబ్ టైటిల్:- ఉరుసు మహోత్సవానికి M.P రఘు నాథ రెడ్డి కి మరియు ఏం.పి.పి మేడ విజయ భాస్కర్ రెడ్డి కి ఆహ్వానం పలికిన దర్గా కమిటి నాయకులు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్…

  • November 12, 2025
  • 38 views
ఇందూరు కళాభారతి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ..!

జనంన్యూస్. 12. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈ రోజు ఇందూరు కళాభారతి నిర్మాణ స్థలాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.ఎమ్మెల్యే కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు మరియు సంబంధిత విభాగాల ప్రతినిధులతో చర్చించి, ప్రాజెక్టు ప్రగతిపై సమీక్ష…

  • November 12, 2025
  • 32 views
లక్ష్మీ హత్య కేసులో నిజానిజాలు

జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణం షేరెల్లి వీధిలో జరిగిన బలిజ లక్ష్మీ హత్య కేసులో ప్రధాన నిందితుడు కల్లా రామిరెడ్డి డబ్బుపై…

  • November 12, 2025
  • 39 views
(సంగారెడ్డి జిల్లా) జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్ బీసీ జేఏసీ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 12 ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ జహీరాబాద్ తాలూకా నాయకులు కొండపురం నర్సిములు, డాక్టర్. పెద్దగొల్ల నారాయణ, విశ్వనాథ్ యాదవ్, శంకర్ సగర ,వడ్డే శేఖర్ లు హాజరై…

  • November 12, 2025
  • 38 views
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పై వ్యతిరేకంగా జరిగిన వైయస్సార్ ర్యాలీ

జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మడివరం వైయస్సార్ పార్టీ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయమై రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో మండల రెవెన్యూ అధికారులకి కాలేజీలు ప్రైవేటీకరణకు…

  • November 12, 2025
  • 49 views
శ్రమశక్తి నీతి–2025తో కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర..

బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కలగూర రాజకుమార్ జనం న్యూస్ /నవంబర్ 12/ప్రతినిధి కాసి పేట రవి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి –2025 రాజ్యాంగ విరుద్ధమైందని, ఇది కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర అని భీమారం…

  • November 12, 2025
  • 40 views
జూరాల ఆయకట్టుకు యాసంగిలో వెంటనే నీరును విడుదల చేయాలి.

జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రైతాంగ సమితి..ఈ యాసంగితో ముందుగానే జూరాల ప్రాజెక్టు నీరును విడుదల చేయాలని సూపర్డెంట్ ఆఫీస్ జోగులాంబ…

  • November 12, 2025
  • 44 views
డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతప్పదు – ఎస్సై పడాల రాజేశ్వర్

జనం న్యూస్ నవంబర్ నవంబర్ 11: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లపోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లుపోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి. రాజేశ్వర్ తెలిపారు. గ్రామం…