జనం న్యూస్ ఏప్రిల్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి రాష్ట్ర మహోత్సవాలు 24వ రోజుకు చేరుకుని అనకాపల్లిలో వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కీ…
జనం న్యూస్ ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సోదరుడు దాట్ల పృధ్విరాజ్ పుట్టినరోజు వేడుకలు ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ,…
జనంన్యూస్. 10. నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ నగర కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ బీజేపీ చేస్తున్న అక్రమ వసూళ్లను బయటపెట్టినందుకు ఈరోజు కిరాయి మూకలను ఉపయోగించి బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నారు. ప్రజల ముందుకు నిజాలను తీసుకువస్తే, వాటికి సమాధానం చెప్పలేక…
జనం న్యూస్ ఏప్రిల్ 10 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో త్రైత శకం కాలసూచికను ఎల్కతుర్తి సి ఐ పులి రమేష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, త్రైత…
కాపాడే వారే, కరువయ్యారు జనం న్యూస్, 2026 ఏప్రిల్ 10, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలోని…
జనం న్యూస్ ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ టిడిపి యువ నాయకులు దాట్ల పృథ్వి రాజు జన్మదినం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ వైస్…
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం ఉండేపోళ్ళ యోగితా ఇంద్రమ్మ ఇళ్ల స్లాబ్ ఈరోజు వేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర…
దగ్ధమైన పూరిల్లు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 10 : మండలంలోని ఏన్కూరు చెరువు బజార్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.గ్రామానికి చెందిన లేల వెంకమ్మ సుక్కులు…
ఆబ్కారీ అధికారులకు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు జనం న్యూస్ ఏప్రిల్ 10, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయాలు చేస్తున్నారు. అబ్కారి అధికారులకు వినతి పత్రం అందచేశారు.అట్టి వ్యక్తులపై శాఖపరమైన చర్యలు…
జనం న్యూస్ 10 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల అధ్యక్షుడు పిడుగు వెంకటేష్ ఆధ్వర్యంలో పండిట్ దిన్ దయాళ్ ఉపాధ్యాయుల ప్రాశిక్షణ మహా…