• August 11, 2025
  • 261 views
పదవి లేకపోయినా హామీ మరువను

సాయి కిరణ్ కోలుకున్నంత వరకు ఆర్థిక సహాయం చేస్తా చారుగుండ్ల. జనం న్యూస్,11ఆగస్టు,జూలూరుపాడు మండలం గుండేపూడి గ్రామ వాస్తవ్యులు మునగాల సాయి కిరణ్ కు 2023 సంవత్సరంలో ద్విచక్ర వాహన ప్రమాదంలో తలకు గాయం కావడంతో తలకు ఆపరేషన్ అనంతరం ఆరోగ్య…

  • August 11, 2025
  • 17 views
నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే….

బిచ్కుంద ఆగస్టు 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామంలో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను నూతన రేషన్ కార్డు జుక్కల్ శాసనసభ్యులు తోడు లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

  • August 11, 2025
  • 21 views
నూతన బలబద్ర రాయల్ గ్రౌండ్ రెస్టారెంట్ప్రా ప్రారంభించిన కంచర్ల బాబి

జనం న్యూస్ ఆగస్టు 11 ఎన్నో వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్న బలభద్రపు సుధీర్ హోటల్ రంగంలో కూడా రాణించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబి అభిలషించారు. రాజధాని అమరావతికి కూత వేటు దూరంలోని మందడం గ్రామంలో…

  • August 11, 2025
  • 33 views
.సీపీఐ 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి తోట బిక్షపతి

జనం న్యూస్ ఆగస్టు 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం శివారులో గల ప్రభుత్వ భూమి లో సమ సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించి అనేక త్యాగాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)…

  • August 11, 2025
  • 17 views
వృద్ధ మహిళ అదృశ్యం

జనం న్యూస్. ఆగస్టు 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ఆసుపత్రి కంటూ వెళ్లిన వృద్ధ మహిళ అదృశ్యమైన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్నూర మండలంలోని తుర్కల ఖానాపూర్…

  • August 11, 2025
  • 21 views
తార్ రోడ్స్ పై కేజవిల్ ట్రాక్టర్స్ నడిపితే కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేస్తాం,

సీఐ వెంకట్ రెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 11,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని ట్రాక్టర్ యజమానులు వ్యవసాయ పనులకై తమ ట్రాక్టర్ కేజవిల్స్ తో తార్ రోడ్స్ పై నడిపితే చర్యలు తప్పవని సీఐ వెంకట్ రెడ్డి,అన్నారు.ఈ సందర్భంగా సీఐ…

  • August 11, 2025
  • 18 views
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జనం న్యూస్. ఆగస్టు 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999- 2000.సంవత్సరానికి చెందిన బ్యాచ్ విద్యార్థులు ఆదివారంనాడు పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు నవాబ్ రెడ్డి,నర్సింలు,…

  • August 11, 2025
  • 16 views
సిపిఐ ప్రజాపోరాటాల యోధుడు అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణ రావు గారు

జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) అగ్రనేత అమరజీవి కామ్రేడ్ దాసరి నాగభూషణ రావు గారు లాంటి ప్రజా పోరాటాల యోధుల దేహాలకి తప్పా వాళ్ళ ఆశయాలకు…

  • August 11, 2025
  • 18 views
రాత్రి వేళల్లో ఆకతాయిల ఆగడాలకు కళ్ళెం వేసేందుకు ప్రత్యేకంగా గస్తీ

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో సహేతుకరమైన కారణం లేకుండా అర్ధ రాత్రుళ్ళు బహిరంగంగా తిరిగిన వారిపై కేసులు తప్పవని మరోసారి జిల్లా ఎస్పీ వకుల్…

  • August 11, 2025
  • 14 views
గంజాయితో ముగ్గురి అరెస్ట్‌

జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే స్టేషన్లో గంజాయితో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు GRP SI బాలాజీరావు తెలిపారు.ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం శనివారం విజయనగరం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించామని SI చెప్పారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com