(జనం న్యూస్ 8నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలం, ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను ఎంచుకున్న లక్ష్యం కోసం జెడ్పిటిసి స్థాయి నుండి సీఎం పీఠాన్ని అధిరోహించిన లక్ష్యసాదకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ మండల…
జనం న్యూస్ 09నవంబర్ పెగడపల్లి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్, టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపుమేరకు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 విషయం ఏమనగా గత కొన్ని నెలల నుంచి ఈ,ఎస్, ఐ , హాస్పిటల్ సిబ్బంది సెక్యూరిటీ రాజు అనే వ్యక్తి ప్రతిరోజు మద్యం తాగి డ్యూటీకి రావడం జరుగుతుంది వారు…
జనం న్యూస్ – నవంబర్ 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ నలగొండ సంస్థ నిర్వహించిన నల్లగొండ జిల్లా స్థాయి కరాటే టోర్నమెంట్ కం సెలక్షన్స్ లో నాగార్జునసాగర్ స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులు ఉత్తమ…
జనం న్యూస్ నవంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎన్ని అవరోధాలు ఎదురైనా తాను ఎంచుకున్న లక్ష్యం కోసం జెడ్పిటిసి స్థాయి నుండి సీఎం పీఠాన్ని అధిరోహించిన లక్ష్యసాదకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
బిచ్కుంద నవంబర్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కార్యకర్తలు కేక్…
జనం న్యూస్ 08నవంబర్ పెగడపల్లి జగిత్యాలజిల్లాపెగడపల్లిమండలం ఐతిపల్లి గ్రామంలో ఈ రోజు గేదెలకు ఆవులకు మరియు మూడు నెలలు దాటిన లేగ దూడలకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ చేసిన డాక్టర్…
జనం న్యూస్, నవంబర్ 08 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి) కొత్తగూడెం ప్రాంతంలో నివసించిన జనగామ సాయమ్మ దశదినకర్మల కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కరీంనగర్ ప్రాంతం నుండి దాదాపు 50 సంవత్సరాల క్రితం కొత్తగూడెంకు వలసవచ్చిన…
(జనం న్యూస్ 8 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండలం అవడం ఎక్స్ రోడ్ నుండి నర్సింగాపూర్ వరకు వెళ్లే రహదారిలో మూలమలుపులు వద్ద సూచికల బోర్డులు లేక పోవడంతో తరచూ ప్రమాదం జరుగుతున్నాయి రహదారులు వంకర్లు ఎక్కువగా…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 కనీస భద్రత ప్రమాణాలు పాటించని దుకాణములు సంస్థలు పర్మిషన్ల కాగితాలకే పరిమితం అవుతున్న నిబంధనలు నిత్యం వేల మంది సందర్శించే వ్యాపార సంస్థల వద్ద ఏ దైనా జరిగితే ఎవరు…