దొంగలు ఇద్దరు వృద్ధ మహిళలపై దాడి చేసి దోచుకున్నారు
జనం న్యూస్ 25 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : చీపురుపల్లి నూతన రైల్వే బ్రిడ్జ్ సమీపంలో వారణాసి సురేష్ ఇంట్లో అర్థరాత్రి ఛోరీ. ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్దురాల్లపై దాడి చేసి చోరీకి పాల్పడిన దొంగలు.రాత్రి నుండి…
రాజీవ్ శాంతినగర్ ఎత్తి పోతల పథకం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
లిప్ట్ ద్వారా 5000 ఎకరాలకి శాశ్వతంగా సాగునీరు రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ మే 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన…
సైబర్నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చట్టాల పై అవగాహన అవసరమని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. జనం న్యూస్ మే 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సమాజంలో విచ్చలవిడిగా వివిధ రకాల మోసాలు…
ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న మండల విద్యాధికారి :గజ్జెల కనకరాజు
(జనం న్యూస్ మే 24 చంటి) ఐదు రోజుల నుండి ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల దౌల్తాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎల్. ఎఫ్.…
భార్య మృతితో తీవ్ర మనస్థాపనతో భర్త ఆత్మహత్య…
బిచ్కుంద మే 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో విషాద ఘటన… మంగలి సంగ్రామ్ s/o శంకర్ నివాసం బిచ్కుంద వాసి చిన్న కొడుకు అయినా మంగలి సునీల్ కు గత సంవత్సరం కిందట పెద్దతడుగురు గ్రామానికి…
సైనికులకు మద్దతుగా గజ్వేల్ తిరంగా యాత్రలో పాల్గొన్న
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మన భారత పుణ్యభూమి ఎంతో గొప్పదన్నారు జనం న్యూస్, మే 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఆపరేషన్ సిందూర్ తో భారత సైన్యం చూపెట్టిన పరాక్రమాన్ని,…
అటవీ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..!
జనంన్యూస్. 24. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని తాటిపల్లి గ్రామ అటవీ పరిధిలో అక్రమంగా ప్రభుత్వ భూమిని కంపార్ట్మెంట్ నెంబర్ 56 లో అక్రమంగా పొదలను తొలగించి చదును చేస్తుండగా పట్టుకోవడం అయినది సదరు వ్యక్తి జినిగాలకు…
చిలిపి చెడు మండలమహిళసమాఖ్య పాలకవర్గం ఎన్నిక
జనం న్యూస్ మే 24 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల మహిళా సమాఖ్య పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మండల సమాఖ్య అధ్యక్షురాలు కొడిపిగంటి మమతా జగ్గంపేట, కార్యదర్శి గా చిలుక మాదూరి చిట్కూల్, కోశాది కారి…
కూకట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోటీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ ఆవిష్కరణ…
జనం న్యూస్ మే 24 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్ జలవిహార్ లో జరిగే ఇరవై ఐదు వసంతాల మహాసభలను విజయవంతం…
పూర్తి అయినా శిక్షణ కార్యక్రమం
జనం న్యూస్ మే 25,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఈ రోజు తో ముగిసింది. ఈ రోజు జిల్లా విద్యాశాఖధికారి శ్రీనివాస్ రెడ్డి, శిక్షణ శిభిరం పర్యవేక్షణ…