జనం న్యూస్ ఏప్రిల్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం నియోజవర్గం కాట్రేనికోన మండలం ఎంపీడీఓ ఉప్పూడి పంచాయతీ స్వర్ణ గ్రామం ను విజిట్ చేసి, రికార్డులు తనిఖీ చేశారు. వివిధ సర్వేలపై…
బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన నాగు (48), సతీష్ (17), జుక్కల్…
జనం న్యూస్ ఏప్రిల్ 8 అమలాపురం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటం గర్హనీయమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపీ యు డబ్ల్యూజే) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్.వి. ప్రసాద్…
జనం న్యూస్ ఏప్రిల్ 8 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంలా నిలిచిందని జగన్నాధపురం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి…
జనం న్యూస్ ఏప్రిల్ 08: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలకేంద్రంలో బుధవారం రోజునా రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్థానిక ప్రజానీకానికి 200 మందికి…
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్, ఏప్రిల్ 08,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రమైన యలమంచిలి జిల్లా పరిషత్ అతిధి గృహ కార్యాలయంలో గ్యాస్ కొరత పుకార్లపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ…
జనం న్యూస్ 08 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణలోని రైతాంగా నికి రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ అందించింది, యాసంగి సీజన్ కు సంబం ధించి కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నా…
బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన నాగు (48), సతీష్ (17), జుక్కల్…
బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన నాగు (48), సతీష్ (17), జుక్కల్…
.జనంన్యూస్. 08.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల కేంద్రంలోని పీ యం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి స్థానిక హెడ్ కానిస్టేబుల్ శంకర్ హాజరై…