• March 17, 2025
  • 21 views
ఐదేళ్లలో తొలిసారి తగ్గనున్న విద్యుత్‌ ఛార్జీలు- బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ మార్చ్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వైఎస్సార్సీపీ సర్కార్‌ ఐదేళ్ల పాలనలో 9సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి వినియోగదారుల నడ్డీ విరిస్తే అధికారం చేపట్టిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం విద్యుత్‌ భారాల నుంచి ప్రజలకు ఊరట…

  • March 17, 2025
  • 20 views
.పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్

జనం న్యూస్,మార్చి 17,2025* (ముమ్మిడివరం ప్రతినిధి) పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.సోమవారం పదవ తరగతి పరీక్షా కేంద్రమైన కొంకాపల్లి మున్సిపల్ హైస్కూల్ లో పరీక్షల నిర్వహణ సరళి ని…

  • March 17, 2025
  • 19 views
మహిళలను మోసంచేసిన సర్కార్.

జనంన్యూస్. 17 నిజామాబాదు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మహిళలకు 2500 రూపాయల పింఛన్ రాలే.కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారు ఇంతవరకు ఇవ్వలే. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు…

  • March 17, 2025
  • 18 views
హుజరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కి వినతి పత్రం అందజేశిన సిపిఎం నాయకులు

జమ్మికుంట నుఁడి హైదరాబాద్ కు బస్సు పునరుద్దించండి.. సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి వడ్లూరి కిషోర్.. జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణం నుండి హైదరాబాద్ కు బస్సు…

  • March 17, 2025
  • 20 views
గ్రామాల అభివృద్దే ద్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది

బీజేపీ నాయకులు… జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి (రంగమ్మపల్లి) గ్రామ పరిధిలోని ఎర్రగట్టు భక్త ఆంజనేయ స్వామి దేవస్థానం, శివాలయం వద్ద కేంద్ర మంత్రి వర్యులు బండి.…

  • March 17, 2025
  • 22 views
నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ కిషన్ సన్మానించిన కోటా శివశంకర్

కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి 17మార్చ్ ( జనం న్యూస్) ఘనంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ కి స్వాగతం పలికిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్…

  • March 17, 2025
  • 21 views
పేదల సాగుభూముల జోలికొస్తే తస్మాత్ జాగ్రత్త..!

జనంన్యూస్. 17. సిరికొండ. నిజామాబాదు. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని హుసేన్ నగర్ గ్రమంలో. పేదల భూములను ముట్టుకుంటే తగిన బుద్ధిచెప్తాం. సిపిఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర క్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ హేచ్చరిక. పేదల సాగుభూముల…

  • March 17, 2025
  • 19 views
సురవరం పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలి..!

జనంన్యూస్. 17. నిజామాబాదు.ప్రతినిధి. తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు మార్పు పై అసెంబ్లీలో పెట్టిన తీర్మానం పై ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు…

  • March 17, 2025
  • 19 views
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు

పత్తి కృష్ణారెడ్డి జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట// కుమార్ యాదవ్..హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో పత్తి కృష్ణా రెడ్డి, పీసీసీ సభ్యుల ఆధ్వర్యం లో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయబడినది.విలేకరుల సమావేశం నందు పత్తి…

  • March 17, 2025
  • 18 views
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది

ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్.. జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com