జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా అన్నమయ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపిన పునగాని యాదవ్, నాపై ఎంతో నమ్మకంతో అన్నమయ్య జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడం, అందుకు సహకరించిన ముఖ్య…
జనంన్యూస్. 07.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్. ఆధ్వర్యంలో 150 సంవత్సరాల వందేమాతరం గీతం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ భారతమాత ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం, పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…
జుక్కల్ నవంబర్ 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం రోజు తాసిల్దార్ ఎండి ముజీబ్ మాట్లాడుతూ వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 7 వందేమాతరంను రచించిన…
జనం న్యూస్ నవంబర్ 7 జగిత్యాల జిల్లా. బీర్ పూర్ మండలం లోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో వారి ధాన్యం కొను గోలు కేంద్రాలను అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంబించిన కేడిసీసీ జిల్లా మేంబర్…
మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం బిచ్కుంద నవంబర్ 7 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద మున్సిపాలిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం గ్రామ…
జనం న్యూస్ నవంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో పోచమ్మ తల్లీ దేవాలయ ఆవరణలో పశువులకు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ యం.సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 125 తెల్లజాతి పశువులకు…
జనం న్యూస్ నవంబర్ 7 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాజిల్లా పరిషత్తు పాఠశాల సోమక్క పేట నందు ఈరోజు వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా…
జనం న్యూస్ 07 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సీఐ సూరి నాయుడు సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ జంక్షన్లలో వాహనదారులకు గురువారం అవగాహన…
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 07 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలో సైబరు మోసంకు గురైన కేసులో నేరంకు పాల్పడిన నలుగురు ప్రధాన నిందితులను బొబ్బిలి…
జనం న్యూస్ 07 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఇటీవల తుఫాన్ ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులకు భీమా చెల్లించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని జెడ్.పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జెడ్.పీ కార్యాలయంలో ఆయన మీడియాతో…