ప్రాథమిక విద్యా దశలోనే విద్యార్థులకు తగిన మేధా సామర్థ్యం
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి తాడువాయి తండాలో ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ మార్చి 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రాథమిక విద్యా దశలోనే విద్యార్థులకు తగిన మేధా సామర్థ్యం మెరుగుపడుతుందని మండల విద్యాధికారి…
బీసీ రిజర్వేషన్.. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలుపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ…
నందలూరు రైల్వే కేంద్రంలో ఆల్ ఇండియా రైల్వే ప్రొటెక్స్ వీక్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు రైల్వే పరంగా ఉభయ వైయస్సార్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రంలో ప్రొటెక్ట్ వీక్ ను రైల్వే ఎంప్లాయిస్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రాంచ్ సెక్రటరీ వై. రవి ప్రకాష్ నేతృత్వంలో…
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.. జనం న్యూస్ // మార్చ్ // 19 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే…
నందికొండలో ఎమ్మార్పీఎస్ నాయకుల విజయోత్సవ ర్యాలీ
మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం జనం న్యూస్ -మార్చ్ 19- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించిన మాదిగ సోదరులు, తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ…
ఏర్గట్ల ఉన్నత పాఠశాలలోఘనంగా నిర్వహించినవార్షికోత్సవ వేడుకలు.
జనంన్యూస్ మార్చి 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజునా పీఎం శ్రీ పథకంలో భాగంగావార్షికోత్సవ వేడుకలను సాయంత్రం చాలా నంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాకాధికారి అశోక్ కుమార్…
విజయనగరంలో 10 మంది అరెస్ట్
జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలోని మంగళ వీధిలో పేకాట స్థావరంపై ఒకటవ పట్టణ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం సీఐ శ్రీనివాస్కు రావడంతో, ఎస్సై…
విజయనగరం రైల్వే పోలీస్ స్టేషన్ను సందర్శించిన : DSP
జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే GRP పోలీస్ స్టేషన్ ను విశాఖపట్నం DSP రామచంద్రరావు మంగళవారం పరిశీలించారు. ముందుగా పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. విజయనగరం రైల్వే స్టేషన్ పరిధిలో…
తోటపాలెంలో భారీగా నగదు స్వాధీనం
జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణంలోని తోటపాలెం ఓ అపార్ట్మెంట్పై టాస్క్ ఫోర్స్ సీఐ బంగారు పాప ఆధ్వర్యంలో మంగళవారం దాడులు చేపట్టారు. అపార్ట్మెంట్లోని ఓ ఇంట్లో పేకాట స్థావరం పై దాడి…
సుమారు 5 సంవత్సరాలు మృత్యువుతో పోరాడి ఓడిన మజ్జి ప్రణీత్ బాబు….. జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను గారికి పుత్రవియోగం…
జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త అయిన శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారి ద్వితీయ పుత్రుడు మజ్జి ప్రణీత్ బాబు…