• March 20, 2025
  • 22 views
“విద్యుత్‌ ట్రూ ఆప్‌ చార్జీలు రద్దు చేయాలి’

జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యుత్‌ ట్రూ ఆప్‌ చార్జీలు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ల సభ్యులు రెడ్డి శంకర్రావు డిమాండ్‌ చేశారు. బుధవారం విజయనగరం పూల్‌ భాగ్‌ కాలనీ 4వ…

  • March 20, 2025
  • 19 views
సైబరు నేరాలను చేధించేందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సైబరు నేరాలను నియంత్రించేందుకు, ఆయా కేసుల్లో దర్యాప్తు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్నిమెరుగుపర్చుకోవాలని వివిధ పోలీసు స్టేషన్లులో కంప్యూటరు…

  • March 20, 2025
  • 22 views
బడి బస్సులు ఏర్పాటు చేయాలని విద్యార్థుల ర్యాలీ

జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో అవసరమన్నచోట్ల బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు ర్యాలీ…

  • March 20, 2025
  • 21 views
విజయనగరం జిల్లా వాసులకు అలెర్జ్‌

జనం న్యూస్ 19 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. 15 మండలాల్లో సుమారు 40 °C టెంపరేచర్‌ నమోదు కానుండగా.. 20 మండలాల్లో…

  • March 20, 2025
  • 20 views
జమ్మికుంట,హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లను సిబ్బందిని అభినందించినవోడితల ప్రణవ్

తెలంగాణ రాష్ట్రంలో,ఆస్తి పన్ను 100 % వసూలు చేసి, 1 స్థానం జమ్మికుంట మున్సిపాలిటీ.. 2 స్థానం సాధించిన హుజురాబాద్ మున్సిపాలిటీ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరో రికార్డు..ఇదే పంథాను పథకాల అమలు,సంక్షేమ పథకాల్లో కొనసాగించాలని కోరిన వోడితల ప్రణవ్.. జనం…

  • March 20, 2025
  • 25 views
అంకెల గారడీగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

బి ఆర్ ఎస్ వి సీనియర్ నాయకులు వొల్లాల శ్రీకాంత్ గౌడ్… జనం న్యూస్ // మార్చ్ // 20 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. విద్యారంగానికి 7.5%నిధులను మాత్రమే కేటాయించడాన్ని బి ఆర్ ఎస్ వి పక్షాన తీవ్రంగా…

  • March 20, 2025
  • 18 views
అపరిచితుల దగ్గర జాగ్రత్త వహించండిజమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి

జనం న్యూస్ // మార్చ్ // 20 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణ లో బ్యాంకు మోసాలు, మరియు ఏటీఎం లో దొంగతనాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు ఎల్లప్పుడూ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ…

  • March 20, 2025
  • 17 views
ఎమ్మెల్యేను విమర్శించడం కాదు అభివృద్ధిలో పోటీ పడండి..!

జనంన్యూస్. 20. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చేసే అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ. అని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి…

  • March 20, 2025
  • 18 views
ప్రజాపాలనా బడ్జెట్ అంటేనే ఇదీ కదా..!

జనంన్యూస్. 20. నిజామాబాదు.ప్రతినిధి. నిజామాబాదు టౌన్. ఇప్పటి వరకు మెజారిటీ ప్రజలైనా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబ బంధువుల ఎదుగుదల కోసం వచ్చిన ప్రయోజనకరనమైన బడ్జెట్ లో మొదటి స్థానంలో వుండే బడ్జెట్ కూడా ఇదే. మన తెలంగాణా ముఖ్యమంత్రి…

  • March 19, 2025
  • 25 views
మైనర్ బాలిక ఆత్మహత్య

జనం న్యూస్ 20మర్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రామ్ బద్రునిపల్లి గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు ప్రేమ పేరుతో వేధించగా అట్టి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com