జనం న్యూస్ నవంబర్ 06:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము : ఎస్.జి.ఎఫ్. ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 బాలికల జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ముప్కాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో అద్భుత క్రీడా ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారిణులను…
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం శ్రీ బోగులి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ని దర్శనం చేసుకుని…
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని అతి పురాతమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయం నందు శివపార్వతుల వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో దీపారాధన అంగరంగ వైభవంగా జరుపుకున్నారు…
నేడు తెలంగాణలో 90% ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు.. విద్య లేదు, ఉపాధి లేదు, భూమి లేదు, వైద్యం లేదు, రాజ్యం లేదు. ఉన్నదల్లా అంతులేని దుఃఖం, మరణాలు, మనాదులూ. ఈ బాధలు, యుగాలుగా సాగుతూ వస్తూ…వుంది. దీనికి కారణం…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 06 పి రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు సంగారెడ్డి జిల్లా ప్రజలు రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పబ్లిక్ ప్రజల చిన్నచిన్న పనులు నెలల…
జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ నవంబర్ 6 వ్యవసాయ, సహకార మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు, తెలంగాణ ప్రభుత్వం , ఏ పి సి కార్యదర్శి గారు, సి సి ఐ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్…
జనం న్యూస్ నవంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో వీరనారి చిట్యాల ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు కామ్రేడ్ అమర్ (మిత్ర)- విమలక్క…
లబ్ధిదారులకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ బిచ్కుంద నవంబర్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం దౌతాపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకము గురించి మున్సిపల్ కమిషనర్ షేక్ హయుం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 6జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న వివిధ కంపెనీలన్నీ లోకల్ యూత్కి ఉద్యోగాలు ఇవ్వకుండా నార్త్ ఇండియన్ కార్మికులను మాత్రమే నియమించుకోవడం వల్ల స్థానిక యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 6సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం హీరాబాద్ మండలం శాఖాపూర్ గ్రామంలో ఎల్లమ్మ వాగు చెరువు పగిలి నీరు బయటికి పారిపోతుంది దీంతో పరిసర ప్రాంతాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు చెరువు…