అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..
జనం న్యూస్ మార్చి 21(నడిగూడెం) తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేసి, ప్రశ్నించే గొంతుకులను అడ్డుకుంటుందని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సిపిఎం నాయకులను నడిగూడెం పోలీసులు శుక్రవారం ముందస్తు…
నడిగూడెంలో చలివేంద్రంను ప్రారంభించిన: ఎంపీడీవో
జనం న్యూస్ మార్చి 21(నడిగూడెం ) ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రజల దాహార్తిని తీర్చేందుకు నడిగూడెం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నడిగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి ఎలకా ఉమారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఎంపీడీవో దాసరి సంజీవయ్య శుక్రవారం రంభించారు.వేసవి…
23న మెగా రక్త దాన శిబిరం,27న మొక్కలు నాటే కార్యక్రమం
జనం న్యూస్,మార్చి 21,అచ్యుతాపురం: నేటి కాలంలో రక్తదానం మహాదానంగా నిలుస్తుంది. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తున్నది. రక్తదాతలు ప్రాణదాతలు. మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మరోకరికి ప్రాణదానం…
గుండె జబ్బుతో ఆయుష్ డాక్టర్ మృతి..!
జనంన్యూస్. 21. నిజామాబాదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీకాంత్… ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తు ఈ రోజు ఉదయం గుండె పోటుతో మరణించడం జరిగింది. శ్రీకాంత్ ది నిజామాబాద్ జిల్లా మోస్రా…
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి – కాట సుధా శ్రీనివాస్ గౌడ్
జనం న్యూస్ మార్చి 21 సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడలోని ఎస్.కె. బృందావన్ బ్యాంకెట్ హాల్ లో వసుధ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట…
విద్యార్థులకు సువెన్ కంపెనీ సేవలు అభినందనీయం
జనం న్యూస్ మార్చి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం కోసం సువెన్ ఫార్మాసిటికల్ కంపెనీ సహకారంతో అక్షర ఫౌండేషన్ ఆద్వర్యంలో షూ,టై, బెల్టు, నోటుబుక్సు,పరీక్ష పాడ్స్ వంటి స్టడీ స్టేషనరీ పంపిణీ చేయడం…
జె ఎన్ టి యు ఆఫ్ ఇంజనీరింగ్ మంథని లో జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం
జనం న్యూస్, మార్చి 22 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) నెహ్రూ యువ కేంద్ర, పెద్దపల్లి జిల్లా, భారత ప్రభుత్వము క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెహ్రు యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర పెద్దపల్లి…
రజకుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలి
కులవృత్తిని నమ్ముకొని పేదరికంలోని మగ్గుతున్న రజకులు… అరకొర బడ్జెట్ తో సంక్షేమం సాధ్యం కాదు… ప్రభుత్వ బడ్జెట్లో రజకులకు ప్రాధాన్యత కల్పించాలి… రజక సామాజిక కార్యకర్త గరిడేపల్లి రాము. జనం న్యూస్ మార్చి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాష్ట్రంలో…
మనిషిని మూర్ఖం గా మారుస్తుంది మూఢ నమ్మకం
అందుకే మూఢనమ్మకాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలి..డాక్టర్ చందు డిప్యూటీ డిఎంహెచ్ఓ.. జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. విలాసాగర్ గ్రామంలో గత నెల రోజుల నుండి జరుగుతున్న సంఘటనలు (యాదృచ్ఛికంగా జరుగుతున్న మరణాలు)…
రహదారి అభివృద్ధి పనులు పై అధికారులతో చర్చించిన ఏపిఆర్డీసీ చైర్మన్ ప్రగడ,ఎమ్మెల్యే సుందరపు
జనం న్యూస్,మార్చి 21,అచ్యుతాపురం: విజయవాడ ఆర్&బి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అనకాపల్లి నుండి అచ్యుతాపురం రహదారి అభివృద్ధి పనులు చేయడం…